బూస్టర్ డోస్ కోసం అపాయింట్ మెంట్ అవసరం లేదు
- November 03, 2021
కువైట్: బూస్టర్ డోస్ తీసుకోవాల్సిన వారికి కువైట్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. బూస్టర్ డోస్ కావాల్సిన వారెవరు కూడా అపాయింట్ మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. రెండో డోస్ తీసుకున్న తర్వాత 6 నెలలు ముగిసిన వారంతా బూస్టర్ డోస్ తీసుకోవచ్చని చెప్పారు. రిస్క్ గ్రూప్ లో ఉన్న వారందరికీ వ్యాక్సినేషన్ రెండు డోసులు పూర్తైన తర్వాత కూడా కరోనా ప్రమాదం ఉందని గుర్తించారు. ఇలాంటి వారి కోసం బూస్టర్ డోస్ ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీరికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది పెడితే వ్యాక్సినేషన్ ఆలస్యం అవుతుందని ప్రభుత్వం భావించింది. అందుకోసమే ఎలాంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియ లేకుండా బూస్టర్ డోస్ ఇవ్వాలని కువైట్ ప్రభుత్వం నిర్ణయించింది. బూస్టర్ డోస్ తీసుకోవాల్సిన వారు నేరుగా కువైట్ లోని మిష్రప్ వ్యాక్సినేషన్ సెంటర్ కు వెళ్లాలని హెల్త్ డిపార్ట్ మెంట్ అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!







