జబెల్ అలి విలేజ్ నివాసితులను ఖాళీ చెయ్యాల్సిందిగా నోటీసులు జారీ చేసిన నఖీల్
- November 03, 2021యూఏఈ: 12 నెలల్లోగా విలేజ్ ని ఖాళీ చేయాల్సిందిగా జబెల్ అలి నివాసితులకు నఖీల్ నోటీసులు పంపడం కొంత గందరగోళానికి దారి తీసింది. అయితే, రీ-డెవలప్మెంట్ కోసమే ఖాళీ చేయిస్తున్నట్లు నఖీల్ పేర్కొనడం గమనార్హం.షేక్ జాయెద్ రోడ్డు సమీపంలో ఐబిఎన్ బత్తురా మాల్ వద్దనున్న జబెల్ అలి గ్రామం దుబాయ్కి చెందిన అత్యంత పాతదైన అలాగే విలువైన రెసిడెన్షియల కమ్యూనిటీ. 1977లో నిర్మితమైన జబెల్ అలి గ్రామంలో మొత్తం 290 కుటుంబాలు వున్నాయి.
తాజా వార్తలు
- తెలంగాణలోని 10 వర్సిటీలకు ఇన్ఛార్జి వీసీల నియామకం
- సింగపూర్ విమానంలో భారీ కుదుపులు...ఒకరి మృతి
- అమెరికా కోర్టు న్యాయమూర్తిగా తెలుగు మహిళ జయ బాడిగ
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి..భారత్ సంతాపం
- ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: బెంగళూరు పోలీస్ కమిషనర్
- జూన్ 1 నుండి సింగిల్ యూజ్ స్టైరోఫోమ్ ఉత్పత్తుల బ్యాన్
- ప్రస్తుత ట్రాఫిక్ రికార్డును బద్దలు కొట్టనున్న DXB..!
- నకిలీ వెబ్సైట్ల గురించి పోలీసుల హెచ్చరిక
- మధుమేహం ఉన్న పిల్లలకు గ్లూకోజ్ సెన్సార్లు, ఇన్సులిన్ పంపిణీ
- మే 24 - జూన్ 26 మధ్య హజ్ అనుమతి ఉంటేనే ఉమ్రా..!