జబెల్ అలి విలేజ్ నివాసితులను ఖాళీ చెయ్యాల్సిందిగా నోటీసులు జారీ చేసిన నఖీల్
- November 03, 2021
యూఏఈ: 12 నెలల్లోగా విలేజ్ ని ఖాళీ చేయాల్సిందిగా జబెల్ అలి నివాసితులకు నఖీల్ నోటీసులు పంపడం కొంత గందరగోళానికి దారి తీసింది. అయితే, రీ-డెవలప్మెంట్ కోసమే ఖాళీ చేయిస్తున్నట్లు నఖీల్ పేర్కొనడం గమనార్హం.షేక్ జాయెద్ రోడ్డు సమీపంలో ఐబిఎన్ బత్తురా మాల్ వద్దనున్న జబెల్ అలి గ్రామం దుబాయ్కి చెందిన అత్యంత పాతదైన అలాగే విలువైన రెసిడెన్షియల కమ్యూనిటీ. 1977లో నిర్మితమైన జబెల్ అలి గ్రామంలో మొత్తం 290 కుటుంబాలు వున్నాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







