జబెల్ అలి విలేజ్ నివాసితులను ఖాళీ చెయ్యాల్సిందిగా నోటీసులు జారీ చేసిన నఖీల్
- November 03, 2021
యూఏఈ: 12 నెలల్లోగా విలేజ్ ని ఖాళీ చేయాల్సిందిగా జబెల్ అలి నివాసితులకు నఖీల్ నోటీసులు పంపడం కొంత గందరగోళానికి దారి తీసింది. అయితే, రీ-డెవలప్మెంట్ కోసమే ఖాళీ చేయిస్తున్నట్లు నఖీల్ పేర్కొనడం గమనార్హం.షేక్ జాయెద్ రోడ్డు సమీపంలో ఐబిఎన్ బత్తురా మాల్ వద్దనున్న జబెల్ అలి గ్రామం దుబాయ్కి చెందిన అత్యంత పాతదైన అలాగే విలువైన రెసిడెన్షియల కమ్యూనిటీ. 1977లో నిర్మితమైన జబెల్ అలి గ్రామంలో మొత్తం 290 కుటుంబాలు వున్నాయి.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!