ఇరాక్ ప్రధాని నివాసంపై ఉగ్రవాదుల డ్రోన్ దాడి.. తీవ్రంగా ఖండించిన ఒమన్
- November 08, 2021
ఒమన్: ఆదివారం తెల్లవారుజామున ఇరాక్ ప్రధాని ముస్తాఫా అల్-ఖాదిమీ నివాసంపై పేలుడు పదార్థాల కూడిన డ్రోన్తో దాడి జరిగింది. ఈ దాడి నుంచి ప్రధాని త్రుటిలో తప్పించుకున్నట్టు ఇరాక్ సైన్యం వెల్లడించిన విషయం తెలిసిందే. ఇరాక్ ప్రధాని నివాసంపై ఉగ్రవాదుల జరిపిన డ్రోన్ దాడిని ఒమన్ సుల్తానేట్ తీవ్రంగా ఖండించింది. ఇరాక్ భద్రత, స్థిరత్వాన్ని కాపాడటంలో ఇరాక్ కు సంఘీభావం తెలిపింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఓ ప్రకటనలో ఈ మేరకు వెల్లడించింది.
తాజా వార్తలు
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..
- వర్షాకాలంలో నీటి నిల్వలు, ట్రాఫిక్ అంతరాయాల నివారణకు ముందస్తు చర్యలు
- వాహనాలకు పూర్తి నష్టం పేమెంట్స్..సౌదీ సెంట్రల్ బ్యాంక్ కీలక ఉత్తర్వులు..!!
- ఇరాన్, ఇరాక్లకు వెళ్లడం పై నిషేధం విధించిన బహ్రెయిన్..!!
- తొలి 30 మిలియన్ దిర్హమ్ల విజేత వివరాలు వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- 'సాస్ ఫర్ ఎక్సలెన్స్' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఒమన్ రవాణా మంత్రిత్వ శాఖ..!!









