45 దిర్హాములతో ఎక్స్పో 2020 దుబాయ్ వీకెండ్స్ పాస్
- November 08, 2021
దుబాయ్: ఎక్స్పో 2020 దుబాయ్ సందర్శకులు వీక్ డేస్ టిక్కెట్టుని 45 దిర్హాములకు పొందవచ్చు. అలాగే ఎక్స్పో, ‘ఎక్స్ప్లోర్ ది వరల్డ్’ పేరుతో ర్యాఫిల్ డ్రా కూడా ప్రారంభించింది. నవంబర్ 7 నుంచి నవంబర్ 30 వరకు వీక్ డేస్ పాస్ అందుబాటులో వుంటుంది. ఆదివారం నుంచి గురువారం వరకు ఒక రోజు విజిట్ కోసం దీన్ని వినియోగించవచ్చు. నవంబర్ 7 నుంచి డిసెంబర్ 10 వరకు ఎక్స్పో 2020 దుబాయ్, ఐదు గ్రాండ్ ప్రైజ్ డ్రా విన్నర్లను ప్రకటించనుంది. మిలియన్ స్కైవార్డ్స్ మైల్స్ విజేతలు ఒక్కొక్కరికీ లభిస్తాయి. 50 వీక్లీ డ్రా విన్నర్లు అదనం. నిస్సాన్ ఎక్స్ టెర్రా ఎస్యూవీ, ఎక్స్పో గోల్డ్ కాయిన్స్ వంటి ఆకర్షణలు చాలానే వున్నాయి. గ్రాండ్ ప్రైజ్ డ్రా డిసెంబర్ 12న ప్రకటిస్తారు.
తాజా వార్తలు
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..







