490 మొబైల్ ఫోన్లను దొంగిలించిన భారతీయునికి అయిదేళ్ళ జైలుశిక్ష, జరిమానా, దెశ బహిశ్కరణ
- March 21, 2016
తన యజమానికి తెలియకుండా 490 మొబైల్ ఫోన్లను దొంగిలించిన నేరంలో ఒక భారతీయునికి క్రిమినల్ కోర్ట్ అయిదేళ్ళ జైలుశిక్ష, జరిమానా, దెశ బహిష్కరణ దోహా నేర న్యాయస్థానం విధించింది. స్థానిక అరబిక్ రోజువారీ పత్రిక తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు తన యజమాని ఆధీనంలో ఉన్న490 మొబైల్ ఫోన్లను అపహరించిన నేరంలో కోర్టు ఆ వ్యక్తిని దోషీగా తేల్చింది. ఇందుకు జరిమానా అదే మొత్తం 972,,323 ఖతర్ రియళ్ళను జరిమానాగా చెల్లించే విధంగా ఆదివారం ఆజ్ఞాపించినట్టు సమాచారం. . ప్రతివాది తన యజమాని ఆధీనంలో 490 ఫోన్లు దొంగిలించి తన పని ప్రదేశంలో కంప్యూటర్ సిస్టమ్లో తప్పుడు సమాచారాన్ని నమోదు చేయడం ద్వారా ఫోన్లు దొంగిలించారు ని. అంతే లాలుండా మొబైల్ అమ్మిన తప్పుడు సమాచారం మొబైల్ సెట్ల ధరపై ఉంచి విక్రయించాడు.
తాజా వార్తలు
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







