ఏప్రిల్ 1 నుంచి ఇ-ట్రాకింగ్ పరిధి లోకి దుబాయ్ స్కూల్ రవాణా బస్సులు

- March 21, 2016 , by Maagulf
ఏప్రిల్ 1 నుంచి ఇ-ట్రాకింగ్ పరిధి లోకి దుబాయ్ స్కూల్ రవాణా బస్సులు

   పాఠశాల రవాణా రంగం అభివృద్దికి, సురక్షితమైన ప్రయాణానికి ఏప్రిల్ 1 నుంచి ఇ-ట్రాకింగ్ పరిధి లోనికి దుబాయ్ స్కూల్ రవాణా బస్సులు ఉత్తేజపరచటానికి దుబాయ్ ఆర్.టి.ఎ యొక్క పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ నేడు  కొత్త విధాన వ్యవస్థను ప్రకటించింది. ఈ మెరుగుదలలు ఆర్.టి.ఎ యొక్క పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ డైరెక్టర్ అడెల్ సహకరి వివరిస్తూ,  ఈ సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ  నుండి  గ్లోబల్ పోజేషినింగ్ విధానం   ప్రాదేశిక సాకేతికతను ఉపయోగించి ఒక ఎలక్ట్రానిక్ ట్రాకింగ్ సిస్టమ్ కార్యాచరణ ఉంటుందన్నారు. ప్రతి పాటశాల యాజమాన్యాలపై 2 x 3 సీట్లు అమర్చడం,  అందించిన 2 అగ్నినిరోధక అట్టలు ఆయా బస్సులలో ఏర్పాటు చేయాలని తెలిపారు.కనీసం ఇద్దరు  సేవకులతో పెద్ద పాఠశాల బస్సులు ( 50 సీట్లు కంటే ఎక్కువ ) సీటింగ్ సవరించడానికి అనుమతించింది  మరియు రెండు  ప్రథమచికిత్స కిట్లు ఉండాలని సూచించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com