షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ కి శుభాకాంక్షలు తెలిపిన క్రౌన్ ప్రిన్స్, ప్రైమ్ మినిస్టర్
- November 12, 2021మనామా: 28వ యూఎన్ క్లైమేట్ చేంజ్ (వాతావరణ మార్పు) కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ (సిఓపి 28)కి వేదికగా యూఏఈ ఎంపికైన దరిమిలా దుబాయ్ రూలర్, యూఏఈ ప్రధాని అలాగే వైస్ ప్రెసిడెంట్ కూడా అయిన షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్కి శుభాకాంక్షలు తెలిపారు ప్రైమ్ మినిస్టర్, క్రౌన్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా. అతి ముఖ్యమైన అంతర్జాతీయ కార్యక్రమానికి యూఏఈ వేదికవుతున్నందుకు ఆనందంగా వుందని శుభాకాంక్షల సందేశంలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం