టిక్కెట్ ధరల్లో 50 శాతం తగ్గుదల: టూరిజం మరియు ట్రావెల్ కార్యాలయాల వెల్లడి
- November 13, 2021
కువైట్: టూరిజం సీజన్ కాకపోయినా, కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నందున కువైట్ వచ్చే ప్రయాణీకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అదే సమయంలో, టిక్కెట్ ధరలు కూడా తగ్గినట్లు ట్రావెల్ మరియు టూరిజం కార్యాలయాలు పేర్కొంటున్నాయి. గడచిన రెండు నెలల క్రితం నాటి పరిస్థితితో పోల్చితే, సగం మేర టిక్కెట్ ధరలు (కువైట్ వచ్చేందుకు) తగ్గినట్లు తెలుస్తోంది. ఇండియా అలాగే ఫిలిప్పీన్స్ తదితర దేశాల నుంచి ఎక్కువగా ఎరైవల్స్ వుంటున్నాయి. కోటా విధానం రద్దు చేయడం కూడా కలిసొచ్చింది. సౌదీ అరేబియా, టర్కీ మరియు ఈజిప్టు నుంచి కువైట్ మధ్య ప్రయాణాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మొత్తం కోటాలో 60 నుంచి డెబ్భయ్ శాతం ఈ ప్రయానాలే వుంటున్నాయి.
తాజా వార్తలు
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు
- తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా..
- FIFA ప్రపంచ కప్ ట్రోఫీ విలువ ఎంతో తెలుసా?
- పాస్పోర్ట్ ఫీజుల భారీ పెంపు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్







