టిక్కెట్ ధరల్లో 50 శాతం తగ్గుదల: టూరిజం మరియు ట్రావెల్ కార్యాలయాల వెల్లడి
- November 13, 2021
కువైట్: టూరిజం సీజన్ కాకపోయినా, కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నందున కువైట్ వచ్చే ప్రయాణీకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అదే సమయంలో, టిక్కెట్ ధరలు కూడా తగ్గినట్లు ట్రావెల్ మరియు టూరిజం కార్యాలయాలు పేర్కొంటున్నాయి. గడచిన రెండు నెలల క్రితం నాటి పరిస్థితితో పోల్చితే, సగం మేర టిక్కెట్ ధరలు (కువైట్ వచ్చేందుకు) తగ్గినట్లు తెలుస్తోంది. ఇండియా అలాగే ఫిలిప్పీన్స్ తదితర దేశాల నుంచి ఎక్కువగా ఎరైవల్స్ వుంటున్నాయి. కోటా విధానం రద్దు చేయడం కూడా కలిసొచ్చింది. సౌదీ అరేబియా, టర్కీ మరియు ఈజిప్టు నుంచి కువైట్ మధ్య ప్రయాణాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మొత్తం కోటాలో 60 నుంచి డెబ్భయ్ శాతం ఈ ప్రయానాలే వుంటున్నాయి.
తాజా వార్తలు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!









