యాత్రీకులు విజిట్ పర్మిట్లకు ఇకపై ఆప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు
- November 13, 2021
రియాద్: రియాద్: యాత్రీకులు ఉమ్రమా మరియు గ్రాండ్ మసీదు వద్ద అలాగే ప్రొఫెట్ మసీదు సందర్శన, ప్రార్థనల కోసం అనుమతుల్ని పొందేందుకు యాత్రీకులు ఈత్మర్నా, తవకల్నా యాప్స్ వినియోగించేందుకు వీలుగా కొత్త సర్వీసుని అందుబాటులోకి తెచ్చింది మినిస్ట్రీ ఆఫ్ హజ్ మరియు ఉమ్రా. సౌదీ ‘కుద్దుమ్’ వేదికపై రిజిస్టర్ చేసుకున్న తర్వాత పైన పేర్కొన్న యాప్స్ ద్వారా మరింత మెరుగైన సేవల్ని పొందవచ్చు.
తాజా వార్తలు
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు
- తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా..
- FIFA ప్రపంచ కప్ ట్రోఫీ విలువ ఎంతో తెలుసా?
- పాస్పోర్ట్ ఫీజుల భారీ పెంపు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్







