యాత్రీకులు విజిట్ పర్మిట్లకు ఇకపై ఆప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు
- November 13, 2021
రియాద్: రియాద్: యాత్రీకులు ఉమ్రమా మరియు గ్రాండ్ మసీదు వద్ద అలాగే ప్రొఫెట్ మసీదు సందర్శన, ప్రార్థనల కోసం అనుమతుల్ని పొందేందుకు యాత్రీకులు ఈత్మర్నా, తవకల్నా యాప్స్ వినియోగించేందుకు వీలుగా కొత్త సర్వీసుని అందుబాటులోకి తెచ్చింది మినిస్ట్రీ ఆఫ్ హజ్ మరియు ఉమ్రా. సౌదీ ‘కుద్దుమ్’ వేదికపై రిజిస్టర్ చేసుకున్న తర్వాత పైన పేర్కొన్న యాప్స్ ద్వారా మరింత మెరుగైన సేవల్ని పొందవచ్చు.
తాజా వార్తలు
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!







