2,221 మందిపై దేశ బహిష్కరణ వేటు..!
- November 15, 2021
కువైట్: అక్టోబర్ 1 నుంచి మే 10 మధ్య అరెస్టయిన రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన 2,221 మంది ప్రవాసులను బహిష్కరించేందుకు సిఫార్సు చేసినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు రెసిడెన్స్ అఫైర్స్ అసిస్టెంట్ అండర్ సెక్రటరీ మేజర్-జనరల్ అన్వర్ అల్-బర్జాస్ భద్రతా అధికారులను ఆదేశించారు. అదే విధంగా రెసిడెన్స్ అఫైర్స్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్, పబ్లిక్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ మీడియా డిపార్ట్మెంట్ అధికారులు 22 గృహకార్మికుల కార్యాలయాలపై దాడి చేసి నిబంధనలను ఉల్లంఘించి ఆశ్రయం పొందుతున్న 106 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో ఎక్కువ మంది స్పాన్సర్లు పరారీలో ఉన్నారు. సిటిజన్స్, రెసిడెంట్స్ తమ స్పాన్సర్షిప్లో లేకుంటే ఏ కార్మికులకు ఆశ్రయం కల్పించవద్దని అంతర్గత మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. అలా ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా ఆశ్రయం కల్పిస్తే సమాచారం ఇవ్వాల్సిందిగా కోరింది.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







