యూఏఈ లో భూకంపం.!
- November 15, 2021
యూఏఈ: ఆదివారం ఇరాన్లో జంట భూకంపాలు రావడంతో యూఏఈలో ప్రకంపనలు వచ్చాయి. దుబాయ్, షార్జా, రాస్ అల్ ఖైమా మరియు అబుదాబిలోని నివాసితులు "రెండు నుండి మూడు నిమిషాల" వరకు ప్రకంపనలు అనుభవించినట్లు నివేదించారు. ప్రజల భద్రత కోసం భవనాలు ఖాళీ చేయబడ్డాయి.
సాయంత్రం 4.07 గంటలకు దక్షిణ ఇరాన్ లో 6.2 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల ఈ ప్రకంపనలు వచ్చినట్లు యూఏఈ జాతీయ వాతావరణ కేంద్రం (ఎన్సిఎం) ధృవీకరించింది. సాయంత్రం 4.08 గంటలకు 6.7 తీవ్రతతో మరో భూకంపం నమోదైంది.
జుమేరా లేక్ టవర్స్, నాహ్దా,దెయిరా, బర్షా, దుబాయ్ ఇన్వెస్ట్మెంట్స్ పార్క్ మరియు డిస్కవరీ గార్డెన్స్ వంటి కమ్యూనిటీలలో ప్రకంపనలు సంభవించినట్లు నివాసితులు నివేదించారు. రాస్ అల్ ఖైమాలోని కొన్ని కమ్యూనిటీలతో పాటు షార్జాలోని అల్ నహ్దా, మహట్టా మరియు కార్నిష్ లోని వారు కూడా దీన్ని గుర్తించారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు