యూఏఈ లోని పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే చాన్స్
- November 16, 2021యూఏఈ: యూఏఈ వెదర్ కండిషన్ లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. పలు చోట్ల టెంపరేచర్ పెరిగింది. చాలా ప్రాంతాల్లో 33 సెంటిగ్రేడ్ ల ఉష్ణోగ్రత నమోదైంది. దుబాయ్, అబుదాబి లో మాత్రం టెంపరేచర్ లు తక్కువగా నమోదయ్యాయి. దుబాయ్ లో 31 డిగ్రీలు కాగా..అబుదాబి లో 30 డిగ్రీలు ఉష్ణోగ్రత రికార్డైంది. కొన్ని రోజుల పాటు టెంపరేచర్లు ఎక్కువగానే నమోదయ్యే అవకాశం ఉందని వాతావారణ శాఖ అధికారులు తెలిపారు. స్వల్పంగా వేడి గాలులు వీచే అవకాశం ఉందని వాతావారణ శాఖ వెల్లడించింది. ఇక సోమవారం దక్షిణ ఇరాక్ లో భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. ఐతే యూఏఈ పై ఈ ప్రభావం ఏమీ లేదని వెదర్ డిపార్ట్ మెంట్ అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?