హజ్ యాత్రికుల ఎంపికకు డ్రా
- March 21, 2016
హజ్ యాత్రకు వెళ్లే వారిని డ్రా ద్వారా ఎంపిక చేయనున్నామని తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. నాంపల్లిలోని హజ్హౌస్లో జరిగే డ్రాలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీతోపాటు కేంద్రమంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారు లు పాల్గొంటారని పేర్కొంది. రాష్ట్రం నుంచి 2532 మంది యాత్రికులను హజ్ కమిటీ ఆఫ్ ఇండియా కేటాయించింది. ఇందులో ఇప్పటికే 2204 మంది రెండు రిజర్వుడు కేటగిరీల కింద ఎంపిక చేశారు. 2016 సంవత్సరంలో మొత్తం 17,423 దరఖాస్తులు హజ్ వెళ్లేందుకు వచ్చాయని హజ్ కమిటీ తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్లో మెడికల్ సెంటర్ మూసివేత..!!
- ఖతార్లో 3.7% పెరిగిన లీస్టేడ్ కంపెనీల ఆదాయం..!!
- బహ్రెయిన్ లో రెంటర్స్ పై అద్దె భారం రెట్టింపు..!!
- నకిలీ టోల్ ఫీ మెసేజుల పై పార్కిన్ హెచ్చరిక..!!
- ఇరాన్ నుండి సురక్షితంగా ఒమన్ సిటిజన్స్ రిటర్న్..!!
- తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలు
- మహిళా బిల్లు పై ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు
- సీబీఐ కోర్టులో వైఎస్ జగన్కు రిలీఫ్..
- ఇండోనేషియాలో కుప్పకూలిన హెలికాప్టర్ఎనిమిది మంది దుర్మరణం









