హజ్ యాత్రికుల ఎంపికకు డ్రా
- March 21, 2016
హజ్ యాత్రకు వెళ్లే వారిని డ్రా ద్వారా ఎంపిక చేయనున్నామని తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. నాంపల్లిలోని హజ్హౌస్లో జరిగే డ్రాలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీతోపాటు కేంద్రమంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారు లు పాల్గొంటారని పేర్కొంది. రాష్ట్రం నుంచి 2532 మంది యాత్రికులను హజ్ కమిటీ ఆఫ్ ఇండియా కేటాయించింది. ఇందులో ఇప్పటికే 2204 మంది రెండు రిజర్వుడు కేటగిరీల కింద ఎంపిక చేశారు. 2016 సంవత్సరంలో మొత్తం 17,423 దరఖాస్తులు హజ్ వెళ్లేందుకు వచ్చాయని హజ్ కమిటీ తెలిపింది.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







