ఈ నెల 24 నుంచి యూఏఈ-ఇండియా మధ్య కొత్తగా బడ్జెట్ ఫ్లైట్ సర్వీస్
- November 18, 2021యూఏఈ : ఇండియా, యూఏఈ ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఈ నెల 24 నుంచి అబుదాబి నుంచి ఢిల్లీ కి ఎయిర్ అరేబియా కొత్తగా ఫ్లైట్ సర్వీస్ ను ప్రారంభించనుంది. ప్రయాణికుల బడ్జెట్ కు అనుగుణంగా ఫ్లైట్ ఛార్జీలు ఉండనున్నాయి. ప్రయాణికులు డైరెక్ట్ గా అబుదాబి నుంచి ఢిల్లీ వెళ్లవచ్చు. వారంలో నాలుగు రోజులు ఈ ఫ్లైట్ సేవలు అందుబాటులో ఉంటాయి. సోమ, బుధ, గురు, శని వారాల్లో అబుదాబి నుంచి ఉదయం 10.35 గంటలకు ఫ్లైట్ బయలుదేరుతుంది. మళ్లీ రిటర్న్ ఫ్లైట్ అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు ఉంటుందని ఎయిర్ అరేబియా అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?