ఈ నెల 24 నుంచి యూఏఈ-ఇండియా మధ్య కొత్తగా బడ్జెట్ ఫ్లైట్ సర్వీస్
- November 18, 2021
యూఏఈ : ఇండియా, యూఏఈ ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఈ నెల 24 నుంచి అబుదాబి నుంచి ఢిల్లీ కి ఎయిర్ అరేబియా కొత్తగా ఫ్లైట్ సర్వీస్ ను ప్రారంభించనుంది. ప్రయాణికుల బడ్జెట్ కు అనుగుణంగా ఫ్లైట్ ఛార్జీలు ఉండనున్నాయి. ప్రయాణికులు డైరెక్ట్ గా అబుదాబి నుంచి ఢిల్లీ వెళ్లవచ్చు. వారంలో నాలుగు రోజులు ఈ ఫ్లైట్ సేవలు అందుబాటులో ఉంటాయి. సోమ, బుధ, గురు, శని వారాల్లో అబుదాబి నుంచి ఉదయం 10.35 గంటలకు ఫ్లైట్ బయలుదేరుతుంది. మళ్లీ రిటర్న్ ఫ్లైట్ అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు ఉంటుందని ఎయిర్ అరేబియా అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు..ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- బోయింగ్ 777 విమానాల విక్రయం.. ఆరోపణలను ఖండించిన సౌదియా ..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..Dh100,000 గెలిచిన విజేత..!!
- ప్రీ మారిటల్ మెడికల్ సర్టిఫికేట్ రూల్స్ ఉల్లంఘనపై ఒమన్ హెచ్చరిక..!!
- జూన్లో 13 శాతం పెరిగిన కంటైనర్ల రవాణా:ఖతార్
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..







