కనీస వేతనం ఓ అద్భుతమైన ముందడుగు!
- November 20, 2021
యూఏఈ: నైపుణ్యం కలిగిన కార్మికు కనీస వేతనం పొందే హక్కు చాలా ముఖ్యమైనదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. యూఏఈ కార్మిక చట్టం కొత్తగా కనీస వేతనాన్ని ప్రైవేటు సెక్టార్ ఉద్యోగుల కోసం అందుబాటులోకి తెస్తోంది. 2022 ఫిబ్రవరి నుంచి ఇది అమలు కానుంది. ఆర్టికల్ 27 డిక్రీ చట్టం నెంబర్ 33 - 2021 ద్వారా కనీస వేతనాన్ని అమలు చేయనున్నారు. గలదారి లడ్వొకేట్స్ మరియు లీగల్ కన్సల్టెంట్స్ సీనియర్ పార్టనర్ అబ్దుల్లా జైద్ గలదారి మాట్లాడుతూ, ఈ నిర్ణయం అద్భుతమైన ముందడుగు అని పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో ప్రైవేటు రంగం మరింత నిష్ణాతుల్ని నియమించుకునేందుకు మార్గం సుగమం అవుతుందని అన్నారు. పరస్పర అంగీకారంతో గతంలో వేతనాలు కరారయ్యేవి. క్యాబినెట్ ఎప్పుడైతే కనీస వేతనం దిశగా అడుగులు వేసిందో, యజమానులెవరూ ఈ చట్టాన్ని ఉల్లంఘించడానికి వీల్లేకుండా పోతుంది. తద్వారా కార్మికులు లేదా ఉద్యోగులకు వేతన రక్షణ లభిస్తుంది.
తాజా వార్తలు
- అజ్మాన్ కొత్త మాస్టర్ ప్లాన్: ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్..
- CBSE 10వ తరగతి కొత్త నిబంధనలు: మొదటి బోర్డు పరీక్ష తప్పనిసరి..
- రమదాన్ ఇ-భిక్షాటనకు AI వినియోగం..హెచ్చరిక జారీ..!!
- యుద్ధం ముంచుకొస్తోందా? ఇరాన్ చుట్టూ పెరుగుతున్న ఉద్రిక్తతలు
- గాజాకు 100 టన్నుల అత్యవసర సహాయం ఎయిర్ లిఫ్ట్..!!
- వీకెండ్ లో పొగమంచు.. పగలు వేడి, రాత్రిళ్లు కూల్..!!
- ఒమన్ లో ఈద్ అల్ ఫితర్ సెలవులు ఎన్ని రోజులు?
- స్టాటిన్ మెడికేషన్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ వార్న్..!!
- ఖతార్ లో రికార్డు స్థాయిలో రెసిడెన్షియల్ స్టాక్స్ డెలివరీ..!!
- ‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమానికి హాజరైన సీఎం









