ఫిబ్రవరిలో అతి పెద్ద సాంకేతిక వేదికను నిర్వహించనున్న సౌదీ అరేబియా
- November 20, 2021
రియాద్: సౌదీ అరేబియా, అతి పెద్ద టెక్నాలజీ ఈవెంట్ని ఫిబ్రవరిలో నిర్వహించనుంది. ఈ ఈవెంట్ ఫిబ్రవరి 1 నుంచి 3 వరకు రియాద్లో జరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఈ వేదికపై కనిపించనున్నారు. కాస్పర్స్కై సీఈఓ యూజెన్ కాస్పర్స్కై, విఎంవేర్ సీఈో రఘు రఘురామ్, టెక్ స్టార్స్ సీఈో మాలీ గావెట్, హుండై మోటర్ గ్రూప్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ మరియు ప్రెసిడెంట్ యోంగ్చో తదితరులు ఈ వేదికపై నుంచి ప్రసంగిస్తారు. ఇన్ఫోమా మార్కెట్స్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. మైక్రోసాఫ్ట్, సిస్కో, కెపిఎంజి, వంటి మేటి సంస్థల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం జరగనుంది.
తాజా వార్తలు
- హై అలర్ట్.. దేవాలయాలే టార్గెట్.. దాడులకు ఉగ్రవాదుల ప్లాన్
- కొడుకు ప్రాణం తీసిన డ్రైవర్ను క్షమించిన తల్లిదండ్రులు
- AI తో ఉద్యోగాలకు ముప్పు: వెంకయ్యనాయుడు
- భారత్ రానున్న పాప్ సంచలనం షకీరా
- కార్టూనిస్ట్ శ్రీధర్ కు కేబినెట్ ర్యాంక్ పదవిని కట్టబెట్టిన ఏపీ ప్రభుత్వం
- ప్రపంచ AI హబ్గా భారత్..
- ఆయేషా మీరా హత్య కేసులో కీలక పరిణామం
- చిరుత సంచారం..ప్రజల్లో భయాందోళనలు
- మహాలక్ష్మి ‘స్మార్ట్ కార్డులు’..తొలుత ఇచ్చేది వారికే!
- సిగరెట్ వివాదం, పెట్రోల్ బంక్ వద్ద లైటర్ విసిరి మంటలు









