ఫిబ్రవరిలో అతి పెద్ద సాంకేతిక వేదికను నిర్వహించనున్న సౌదీ అరేబియా
- November 20, 2021
రియాద్: సౌదీ అరేబియా, అతి పెద్ద టెక్నాలజీ ఈవెంట్ని ఫిబ్రవరిలో నిర్వహించనుంది. ఈ ఈవెంట్ ఫిబ్రవరి 1 నుంచి 3 వరకు రియాద్లో జరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఈ వేదికపై కనిపించనున్నారు. కాస్పర్స్కై సీఈఓ యూజెన్ కాస్పర్స్కై, విఎంవేర్ సీఈో రఘు రఘురామ్, టెక్ స్టార్స్ సీఈో మాలీ గావెట్, హుండై మోటర్ గ్రూప్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ మరియు ప్రెసిడెంట్ యోంగ్చో తదితరులు ఈ వేదికపై నుంచి ప్రసంగిస్తారు. ఇన్ఫోమా మార్కెట్స్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. మైక్రోసాఫ్ట్, సిస్కో, కెపిఎంజి, వంటి మేటి సంస్థల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం జరగనుంది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







