పురవాస్తు శాఖ తవ్వకాల్లో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి
- November 20, 2021
బహ్రెయిన్: పురావస్తు విభాగానికి చెందిన అంతర్జాతీయ నిపుణులు జరిపిన తవ్వకాల్లో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. సమాహిజ్ ప్రాంతంలో పురావస్తు బృందం 2019 నుంచి తవ్వకాలు చేపడుతోంది. ఆరవ శతాబ్దం నాటి ఆసక్తికరమైన విషయాల్ని కనుగొన్నారు. ఈ ఏడాది ఓ భవనం, ఓ వంటగది, కమ్యూనల్ డైనింగ్ హాల్, ఓ వర్క్ రూమ్, రెండు లివింగ్ రూమ్సృ కనుగొన్నారు. ప్లాస్టర్ ద్వారా అందంగా ఈ గదులు తీర్చిదిద్దబడ్డాయి. ముహరాక్లో జరిపిన తవ్వకాల్లో ఓ పెద్ద స్టోరేజీ జార్ కనుగొన్నారు. అత్యంత జాగ్రత్తగా దీన్ని వెలికి తీయడానికి రెండు రోజుల సమయం పట్టింది.
తాజా వార్తలు
- T20 వరల్డ్ కప్ 2026: ఒమన్ పై ఆస్ట్రేలియా ఘన విజయం
- టీటీడీలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- మేకపాటి గౌతమ్ పేరుతో ధ్యాన మందిరం
- డొనాల్డ్ ట్రంప్కి బిగ్ షాక్..
- హైవే పై గ్యాస్ ట్యాంకర్ పేలుడు
- ‘PhonePe’లో అదిరిపోయే ఫీచర్!
- మదీనాలో ఆరోగ్య , వాణిజ్య కార్యకలాపాలలో తనిఖీలు..!!
- మూడు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్సులు రద్దు..!!
- BD4,633 సైక్లింగ్..ప్రవాసురాలికి జైలుశిక్ష ఖరారు..!!
- యూఏఈలో లైసెన్స్ లేని, నకిలీ సంస్థలను ఎలా గుర్తించాలి?









