పురవాస్తు శాఖ తవ్వకాల్లో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి

- November 20, 2021 , by Maagulf
పురవాస్తు శాఖ తవ్వకాల్లో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి

బహ్రెయిన్: పురావస్తు విభాగానికి చెందిన అంతర్జాతీయ నిపుణులు జరిపిన తవ్వకాల్లో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. సమాహిజ్ ప్రాంతంలో పురావస్తు బృందం 2019 నుంచి తవ్వకాలు చేపడుతోంది. ఆరవ శతాబ్దం నాటి ఆసక్తికరమైన విషయాల్ని కనుగొన్నారు. ఈ ఏడాది ఓ భవనం, ఓ వంటగది, కమ్యూనల్ డైనింగ్ హాల్, ఓ వర్క్ రూమ్, రెండు లివింగ్ రూమ్సృ కనుగొన్నారు. ప్లాస్టర్ ద్వారా అందంగా ఈ గదులు తీర్చిదిద్దబడ్డాయి. ముహరాక్‌లో జరిపిన తవ్వకాల్లో ఓ పెద్ద స్టోరేజీ జార్ కనుగొన్నారు. అత్యంత జాగ్రత్తగా దీన్ని వెలికి తీయడానికి రెండు రోజుల సమయం పట్టింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com