పురవాస్తు శాఖ తవ్వకాల్లో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి
- November 20, 2021
బహ్రెయిన్: పురావస్తు విభాగానికి చెందిన అంతర్జాతీయ నిపుణులు జరిపిన తవ్వకాల్లో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. సమాహిజ్ ప్రాంతంలో పురావస్తు బృందం 2019 నుంచి తవ్వకాలు చేపడుతోంది. ఆరవ శతాబ్దం నాటి ఆసక్తికరమైన విషయాల్ని కనుగొన్నారు. ఈ ఏడాది ఓ భవనం, ఓ వంటగది, కమ్యూనల్ డైనింగ్ హాల్, ఓ వర్క్ రూమ్, రెండు లివింగ్ రూమ్సృ కనుగొన్నారు. ప్లాస్టర్ ద్వారా అందంగా ఈ గదులు తీర్చిదిద్దబడ్డాయి. ముహరాక్లో జరిపిన తవ్వకాల్లో ఓ పెద్ద స్టోరేజీ జార్ కనుగొన్నారు. అత్యంత జాగ్రత్తగా దీన్ని వెలికి తీయడానికి రెండు రోజుల సమయం పట్టింది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







