ట్యాక్సీల మీటర్లను అప్డేట్ చేయనున్న బహ్రెయిన్
- November 20, 2021
బహ్రెయిన్: బహ్రెయిన్లో ట్యాక్సీ మీటర్లు మరింత స్మార్ట్ అవనున్నాయి. మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ మరియు టెలి కమ్యూనికేషన్స్ ట్యాక్సీ మీటర్లను అప్డేట్ చేయబోతోంది. ట్రాకింగ్కి వీలుగా ఈ మీటర్లు వుంటాయి. జిపిఆర్ఎస్ లేదా జిపిఎస్ విధానంలో వీటిని ట్రాక్ చేయొచ్చు. సెంట్రల్ ట్రాకింగ్ మరియు మానిటరింగ్ సిస్టమ్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయనుంది బహ్రెయిన్. కాగా, సిటిటిఎంఎస్ డెవలప్మెంట్ కోసం టెండర్ పిలిచారు. టెండర్ దక్కించుకున్న సంస్థ సీటీటీఎంఎస్లను అభివృద్ధి చేయాల్సి వుంటుంది. 295,361.850 నుంచి 2,163,000.000 మధ్య ఆరు బిడ్లు కూడా దాఖలయ్యాయి.
తాజా వార్తలు
- T20 వరల్డ్ కప్ 2026: ఒమన్ పై ఆస్ట్రేలియా ఘన విజయం
- టీటీడీలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- మేకపాటి గౌతమ్ పేరుతో ధ్యాన మందిరం
- డొనాల్డ్ ట్రంప్కి బిగ్ షాక్..
- హైవే పై గ్యాస్ ట్యాంకర్ పేలుడు
- ‘PhonePe’లో అదిరిపోయే ఫీచర్!
- మదీనాలో ఆరోగ్య , వాణిజ్య కార్యకలాపాలలో తనిఖీలు..!!
- మూడు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్సులు రద్దు..!!
- BD4,633 సైక్లింగ్..ప్రవాసురాలికి జైలుశిక్ష ఖరారు..!!
- యూఏఈలో లైసెన్స్ లేని, నకిలీ సంస్థలను ఎలా గుర్తించాలి?









