ట్యాక్సీల మీటర్లను అప్డేట్ చేయనున్న బహ్రెయిన్
- November 20, 2021
బహ్రెయిన్: బహ్రెయిన్లో ట్యాక్సీ మీటర్లు మరింత స్మార్ట్ అవనున్నాయి. మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ మరియు టెలి కమ్యూనికేషన్స్ ట్యాక్సీ మీటర్లను అప్డేట్ చేయబోతోంది. ట్రాకింగ్కి వీలుగా ఈ మీటర్లు వుంటాయి. జిపిఆర్ఎస్ లేదా జిపిఎస్ విధానంలో వీటిని ట్రాక్ చేయొచ్చు. సెంట్రల్ ట్రాకింగ్ మరియు మానిటరింగ్ సిస్టమ్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయనుంది బహ్రెయిన్. కాగా, సిటిటిఎంఎస్ డెవలప్మెంట్ కోసం టెండర్ పిలిచారు. టెండర్ దక్కించుకున్న సంస్థ సీటీటీఎంఎస్లను అభివృద్ధి చేయాల్సి వుంటుంది. 295,361.850 నుంచి 2,163,000.000 మధ్య ఆరు బిడ్లు కూడా దాఖలయ్యాయి.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







