ఇరాన్ లో సగానికిపైగా జనాభాకు కరోనా వ్యాక్సిన్
- November 21, 2021
టెహ్రాన్:ఇరాన్ దేశంలో సగానికిపైగా జనాభా పూర్తిస్థాయిలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారని ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఇరాన్లో మొత్తం 8 కోట్ల 30 లక్షల మంది ఉండగా ఇప్పటివరకు 4 కోట్ల 42 లక్షలకుపైగా జనాభా రెండు డోసులు తీసుకున్నారని వెల్లడించింది. మరో కోటీ 22 లక్ష మంది వ్యాక్సిన్ మొదటి డోసు వేసుకున్నారని చెప్పారు.ఇందులో చైనాలో తయారైన సినోఫార్మ్ వ్యాక్సిన్ కూడా ఉంది.
ఇరాన్లో 60 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.ఇందులో 1,29,000 మంది మరణించారు. అయితే దేశంలో నమోదైన కేసులను అధికారులు తక్కువగా చూపించారని ఆరోపణలు వచ్చాయి.
తాజా వార్తలు
- నెదర్లాండ్స్ పై భారత్ విజయం
- హైదరాబాద్లో హాట్ కేకుల్లా అమ్ముడైన హౌసింగ్ బోర్డు ప్లాట్లు
- ఏపీ: ఫిబ్రవరి 24న మంత్రివర్గ సమావేశం
- ఏప్రిల్ లో ముంబైలో ఘనంగా తొలి INCA అవార్డులు వేడుక
- సోషల్ మీడియాలో ‘ఓవర్ షేరింగ్’ చేస్తే డేంజర్ లో పడినట్లే!!
- రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల..
- తెలంగాణ వైద్యారోగ్య శాఖలో సరికొత్త స్కామ్!
- ప్రధాని నరేంద్ర మోదీతో సుందర్ పిచాయ్ భేటీ
- కువైట్ అంతటా మస్జీదుల్లో సందడి..!!
- అనుచిత సోషల్ మీడియా పోస్ట్ లపై స్కూల్స్ వార్న్..!!









