విజిట్ వీసా నుంచి రెసిడెన్స్ పర్మిట్ పూర్తిగా రద్దు
- November 24, 2021కువైట్: కమర్షియల్ విజిట్ వీసా నుంచి వర్క్ పర్మిట్స్కి మార్పుని పూర్తిగా అదికారికంగా రద్దు చేసింది పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్. కరోనా పాండమిక్ నేపథ్యంలో వలస కార్మికుల ద్వారా పలు ఖాళీలను భర్తీ చేసేందుకోసం రెండు నెలల క్రితం ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఆటోమేటెడ్ విధానం ద్వారా పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్కి ట్రాన్స్ఫర్ అప్లికేషన్లు ఎలాంటి ఇబ్బందీ లేకుండా ప్రాసెస్ చేయబడతాయి. కొత్త ట్రాన్స్ఫర్లు మాత్రం నేటి నుంచి ఆటోమేటిక్గా బ్యాన్ చేయబడతాయి. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మరియు హెల్త్ విభాగాలకు లింక్ చేయబడిన వర్క్ పర్మిట్లను జారీ చేయడం ఇప్పటికే ప్రారంభించింది పిఎఎం. కొత్త వర్కర్లను చేర్చుకునేందుకు పలు నిబంధనల్ని పాటించాల్సి వుంటుంది. విద్యార్హత, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు ఇందులో అతి ముఖ్యమైనవి.
తాజా వార్తలు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!