శంషాబాద్ విమానాశ్రయంలో ఆంక్షలు...
- November 28, 2021హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్టులో ఆంక్షలు విధించారు.దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ వేరియంట్ బయటపడటంతో శంషాబాద్ విమానాశ్రయం అప్రమత్తం అయింది.వివిధ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించింది.హైదరాబాద్ విమానాశ్రయంకు వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ నెగిటివ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.అదీ 72 గంటల ముందు చేయించుకున్నదై ఉండాలి.విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యాక ప్రయాణికులకు మరోసారి పరీక్షలు నిర్వహిస్తారు.
ఈ పరీక్షల్లో పాజిటివ్ వస్తే హోంక్వారంటైన్ లేదా ఆసుపత్రిలో చేరాలి.ప్రయాణికుల పరీక్షల కోసం విమానాశ్రయంలో మరో రెండు కేంద్రాలను ఏర్పాటు చేశారు.దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా, బోట్స్వానా, ఇజ్రాయిల్, హాంకాంగ్, బెల్జియం నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించుకోవాలని ఎయిర్పోర్ట్ అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వారాంతంలో మిశ్రమ వాతావరణం