ఏపీలో సినిమా థియేటర్లపై నిబంధనలు..
- November 29, 2021అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సినిమా ధియేటర్లపై మరో బాదుడుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ధియేటర్లకు ఫైర్ సేఫ్టీ పర్మిషన్ ఇకపై 5 సంవత్సరాలకు ఒకసారి ఇవ్వాలని నిర్ణయించారని సమాచారం. ఇప్పటి వరకూ ఏటా నిర్ణీత మొత్తం కట్టేస్తే రెన్యువల్ చేసేవారు. ఇకపై 5 సంవత్సరాల ఫీజ్ ముందే కట్టి రెన్యువల్ చేయించుకోవాలి. అలాగే రెన్యువల్ ఫీజు కూడా పెంచుతారనే వార్తలు రావడం పట్ల ధియేటర్ యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు