సౌదీ అరేబియాలో తొలి ఒమిక్రాన్ కోవిడ్ 19 కేసు గుర్తింపు
- December 01, 2021
సౌదీ అరేబియా: ఉత్తర ఆఫ్రికా దేశం నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడికి కోవిడ్ 19 ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్లు సౌదీ అరేబియా ధృవీకరించింది. సౌతాఫ్రికాలో తొలుత గుర్తించబడిన ఈ వేరియంట్, అత్యంత వేగంగా విస్తరిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. హై రిస్క్ వేరియంట్గా దీన్ని అభివర్ణిస్తున్నారు. దాదాపు రెండేళ్ళపాటు కరోనా పాండమిక్ కారణంగా ఆర్థిక వ్యవస్థలు ఇబ్బందుల్లో పడగా, ఇప్పుడిప్పుడే ప్రపంచం కోలుకుంటున్నంతలోనే కొత్త వేరియంట్ ప్రపంచ దేశాల్ని వణికిస్తోంది.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయా ఫండ్రైజింగ్ సంగీత విభావరి–2025 ఘన విజయం
- టూరిస్టుల కోసం విశాఖ తీరంలో మెగా సెలబ్రేషన్స్
- సైబర్ మోసగాళ్ల కొత్త వ్యూహాలు..జాగ్రత్త తప్పనిసరి!
- మచిలీపట్నం–అజ్మీర్ మధ్య ప్రత్యేక రైలు: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- శంకర నేత్రాలయ 2025 సాల్ట్ లేక్ సిటీ నిధుల సేకరణ కార్యక్రమం ఘనవిజయం
- కాగ్నిజెంట్ లో 25వేల మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!







