యూఏఈ జాతీయ దినోత్సవం: ఉచిత 50 జీబీ మొబైల్ డేటా ఆఫర్
- December 01, 2021
యూఏఈ: ఎమిరేట్స్ టెలికమ్యూనికేషన్స్ గ్రూప్ కంపెనీ (ఎటిసలాట్) యూఏఈ 50వ జాతీయ దినోత్సవం నేపథ్యంలో 50 జీబీ ఉచిత మొబైల్ డేటా ప్యాకేజీని ప్రకటించింది.ఎమిరేట్ పోస్ట్ పెయిడ్, ప్రీ పెయిడ్ వినియోగదారులు ఈ పథకాన్ని డిసెంబర్ 1 నుంచి 7 వరకు పొందవచ్చు. ‘50#’ నెంబర్కి డయల్ చేయడం లేదా మై ఎటిసలాట్ యూఏఈ యాప్ సందర్శించడం ద్వారా ఈ ఆపఱ్ పొదవచ్చని నిర్వాహకులు తెలిపారు. బ్రాడ్ బ్యాండ్ స్పీడ్ పెంచుకోవడానికి కూడా పలు ప్యాకేజీల్ని ప్రకటించింది ెటిసలాట్. కాగా, ఎమిరేటీ ఫ్రీడమ్ వినియోగదారులు ఆటోమేటిక్గా డబుల్ డేటా అలాగే మినిట్స్ పొందుతారు డిసెంబర్ నెల కోసం. ఎంపిక చేసిన మోడళ్ళపై 80 శాతం డిస్కౌంట్లు కూడా పొందవచ్చు.
తాజా వార్తలు
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!









