యూఏఈ జాతీయ దినోత్సవం: ఉచిత 50 జీబీ మొబైల్ డేటా ఆఫర్
- December 01, 2021
యూఏఈ: ఎమిరేట్స్ టెలికమ్యూనికేషన్స్ గ్రూప్ కంపెనీ (ఎటిసలాట్) యూఏఈ 50వ జాతీయ దినోత్సవం నేపథ్యంలో 50 జీబీ ఉచిత మొబైల్ డేటా ప్యాకేజీని ప్రకటించింది.ఎమిరేట్ పోస్ట్ పెయిడ్, ప్రీ పెయిడ్ వినియోగదారులు ఈ పథకాన్ని డిసెంబర్ 1 నుంచి 7 వరకు పొందవచ్చు. ‘50#’ నెంబర్కి డయల్ చేయడం లేదా మై ఎటిసలాట్ యూఏఈ యాప్ సందర్శించడం ద్వారా ఈ ఆపఱ్ పొదవచ్చని నిర్వాహకులు తెలిపారు. బ్రాడ్ బ్యాండ్ స్పీడ్ పెంచుకోవడానికి కూడా పలు ప్యాకేజీల్ని ప్రకటించింది ెటిసలాట్. కాగా, ఎమిరేటీ ఫ్రీడమ్ వినియోగదారులు ఆటోమేటిక్గా డబుల్ డేటా అలాగే మినిట్స్ పొందుతారు డిసెంబర్ నెల కోసం. ఎంపిక చేసిన మోడళ్ళపై 80 శాతం డిస్కౌంట్లు కూడా పొందవచ్చు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







