రియాద్ సీజన్: నెల రోజుల్లో 4.5 మిలియన్ మంది సందర్శకులు
- December 02, 2021
రియాద్: రియాద్ సీజన్ 2021లో అనూహ్యంగా 4.5 మిలియన్ల మంది సందర్శకులు పాల్గొన్నారు. వీరిలో పౌరులు, నివాసితులు అలాగే పర్యాటకులు వున్నారు.ఈ సీజన్ ద్వారా ఉద్యోగాల కల్పన 122,000 మందికి జరిగింది. దేశంలో వినోదపరమైన డెస్టినేషన్ విభాగంలో అత్యుత్తమంగా ఈ రియాద్ సీజన్ 2021 నిలిచింది.అక్టోబర్ 20న ప్రారంభమైన ఈ ఈవెంట్ 14 ప్రాంతాల్లో జరిగింది.బొలివార్డ్ రియాద్ సిటీ, వయా రియాద్, కంబాట్ ఫీల్డ్, అల్ అత్రియా, రియాద్ ఒయాసిస్, ది గ్రోవ్, రియాద్ వింటర్ వండర్లాండ్, రియాద్ ఫ్రంట్, అల్ మురబ్బా, రియాద్ పల్స్, రియాద్ సఫారి, అల్ సలామ్ ట్రీ, ఖలౌహా మరియు జమాన్ విలేజ్ ప్రాంతాల్లో నిర్వహించారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







