కిరాయిదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన దుబాయ్ ప్రిన్స్
- December 04, 2021
దుబాయ్: అల్ కూజ్ క్రియేటివ్ జోన్లోని కిరాయిదారులు ఎవరైతే తమ ప్రాపర్టీలను పునరుద్ధరించుకుంటారో, మెరుగుపరుచుకుంటారో వారికి అద్దె చెల్లింపు నుంచి రెండేళ్ళ వరకు మినహాయింపునిస్తారు.దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, దుబాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఛైర్మన్ షేక్ హమదాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.అల్ కూజ్ క్రియేటివ్ జోన్ అభివృద్ధి ప్రాజెక్టు నిమిత్తం 100 రోజుల ప్లాన్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..