కిరాయిదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన దుబాయ్ ప్రిన్స్

- December 04, 2021 , by Maagulf
కిరాయిదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన దుబాయ్ ప్రిన్స్

దుబాయ్: అల్ కూజ్ క్రియేటివ్ జోన్‌లోని కిరాయిదారులు ఎవరైతే తమ ప్రాపర్టీలను పునరుద్ధరించుకుంటారో, మెరుగుపరుచుకుంటారో వారికి అద్దె చెల్లింపు నుంచి రెండేళ్ళ వరకు మినహాయింపునిస్తారు.దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, దుబాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఛైర్మన్ షేక్ హమదాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.అల్ కూజ్ క్రియేటివ్ జోన్ అభివృద్ధి ప్రాజెక్టు నిమిత్తం 100 రోజుల ప్లాన్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com