పిసిఆర్ టెస్టుల ఫోర్జరీ: ముగ్గురికి జైలు శిక్ష

- December 06, 2021 , by Maagulf
పిసిఆర్ టెస్టుల ఫోర్జరీ: ముగ్గురికి జైలు శిక్ష

మనామా: బహ్రెయిన్ హై క్రిమినల్ కోర్టు, ముగ్గురు వ్యక్తులకి ఏడాది జైలు శిక్ష విధించింది పిసిఆర్ టెస్టు సర్టఫికెట్ల ఫోర్జరీ కేసులో. నిందితుల్ని జిసిసి జాతీయులు. కింగ్ ఫహాద్ కాజువే ద్వారా సౌదీ అరేబియాలోకి అక్రమంగా ప్రవేశించేందుకోసం ఫేక్ సర్టిఫికెట్లను నిందితులు వినియోగించారు. బార్ కోడ్ స్కాన్ చేయగా, నిందితుల బండారం బయటపడింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com