పిసిఆర్ టెస్టుల ఫోర్జరీ: ముగ్గురికి జైలు శిక్ష
- December 06, 2021మనామా: బహ్రెయిన్ హై క్రిమినల్ కోర్టు, ముగ్గురు వ్యక్తులకి ఏడాది జైలు శిక్ష విధించింది పిసిఆర్ టెస్టు సర్టఫికెట్ల ఫోర్జరీ కేసులో. నిందితుల్ని జిసిసి జాతీయులు. కింగ్ ఫహాద్ కాజువే ద్వారా సౌదీ అరేబియాలోకి అక్రమంగా ప్రవేశించేందుకోసం ఫేక్ సర్టిఫికెట్లను నిందితులు వినియోగించారు. బార్ కోడ్ స్కాన్ చేయగా, నిందితుల బండారం బయటపడింది.
తాజా వార్తలు
- నాలుగో విడత ఎన్నికలు..ముగిసిన నామినేషన్ల గడువు
- తెలంగాణలో తీవ్ర వడగాలులు..
- T20 ప్రపంచకప్...బ్రాండ్ అంబాసిడర్గా బోల్ట్
- తెలంగాణ రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి
- ఇళ్ల మరమ్మతులకు Dh2 బిలియన్ ఫండ్
- ఈజిప్షియన్లకు వర్క్ పర్మిట్ జారీ నిలిపివేత..!
- విదేశీ కార్మికుల కోసం బహ్రెయిన్లో కొత్త చట్టం..!
- హాస్పిటల్లో చేరిన కింగ్ సల్మాన్..!
- ఒమన్ లో 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' ప్రారంభం
- ఏప్రిల్ 16న విధించిన ట్రాఫిక్ జరిమానాలు రద్దు