కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 6 శాతం డీఏ పెంపు

- March 23, 2016 , by Maagulf
కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 6 శాతం  డీఏ పెంపు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ఫించన్‌దారులకు కేంద్రప్రభుత్వం శుభవార్త అందించింది. ఉద్యోగులకు 6 శాతం కరవు భత్యం(డీఏ) పెంచుతూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. డీఏ పెంపుతో 50లక్షల మంది ఉద్యోగులు, 58లక్షల ఫించన్‌దారులకు ప్రయోజనం కలుగుతుండగా... కేంద్రం ఖజానాపై రూ.14,724.14కోట్ల భారం పడనుంది.2.95కోట్ల ఇళ్ల నిర్మాణానికి ఆమోదం దేశంలో అందరికీ ఇళ్లు కల్పించాలన్న సంకల్పానికి కేంద్రప్రభుత్వం ముందగుడు వేసింది. గ్రామీణ ప్రాంతాల్లో 2.95కోట్ల ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఆమోద ముద్ర వేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com