ఖతార్ చేరుకున్న సౌదీ క్రౌన్ ప్రిన్స్

- December 09, 2021 , by Maagulf
ఖతార్ చేరుకున్న సౌదీ క్రౌన్ ప్రిన్స్

దోహా: సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్, బుధవారం ఖతార్ రాజధాని దోహా చేరుకున్నారు. ప్రిన్స్ మొహమ్మద్ మరియు షేక్ తమీమ్, ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలపై సమీక్ష నిర్వహించారు. భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య సహాయ సహకారాలు మరింత పెంపొందేలా తీసుకోవాల్సిన చర్చల గురించి చర్చించారు. కాగా, క్రౌన్ ప్రిన్స్ అలాగే ఎమిర్ ఇరు దేశాల సహకార కౌన్సిల్ సమావేశానికి సంబంధించిన మినట్స్‌పై సంతకం చేశారు.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com