ఖతార్ చేరుకున్న సౌదీ క్రౌన్ ప్రిన్స్
- December 09, 2021దోహా: సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్, బుధవారం ఖతార్ రాజధాని దోహా చేరుకున్నారు. ప్రిన్స్ మొహమ్మద్ మరియు షేక్ తమీమ్, ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలపై సమీక్ష నిర్వహించారు. భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య సహాయ సహకారాలు మరింత పెంపొందేలా తీసుకోవాల్సిన చర్చల గురించి చర్చించారు. కాగా, క్రౌన్ ప్రిన్స్ అలాగే ఎమిర్ ఇరు దేశాల సహకార కౌన్సిల్ సమావేశానికి సంబంధించిన మినట్స్పై సంతకం చేశారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ