గల్ఫ్ ప్రాంతంలోనే అతి పెద్ద కేథలిక్ చర్చిని ప్రారంభించిన బహ్రెయిన్
- December 09, 2021
మనామా: బహ్రెయిన్ రాజు, గల్ఫ్ ప్రాంతంలోనే అతి పెద్ద కేథలిక్ చర్చి ‘అవర్ లేడీ ఆఫ్ అరేబియా కేథడ్రల్’ని అవాలిలో ప్రారంభించారు. 2,300 మంది ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా దీన్ని రూపొందించారు. 9,000 చదరపు మీటర్లలో దీన్ని నిర్మించడం జరిగింది. ఎనిమిదేళ్ళ క్రితం బహ్రెయిన్ రాజు 9,000 చదరపు మీటర్ల భూమిని చర్చి కోసం ప్రకటించారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







