భవిష్యత్తులో సాధించే వాటిపై దృష్టి పెట్టండి:షేక్ మహమ్మద్
- December 11, 2021
యూఏఈ: గత విజయాలు కాకుండా భవిష్యత్తులో యూఏఈ ఏమి సాధిస్తుందనే దానిపై దృష్టి పెట్టండని యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ పిలుపునిచ్చారు. యూఏఈకి ఉజ్వల భవిష్యత్తు ఉందన్నారు. హట్టాలో అధికారిక స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా దుబాయ్ పాలకుడు సోషల్ మీడియా ద్వారా ఈ ప్రకటనను విడుదల చేశారు. ‘ఫ్లాషెస్ ఆఫ్ లీడర్షిప్’ అనే హ్యాష్ట్యాగ్తో తన సందేశాన్ని పోస్ట్ చేశాడు. షేక్ మహమ్మద్ తన ప్రసంగంలో పిరమిడ్లను ఉదహరణగా చెప్పారు. పురాతన ఈజిప్షియన్లు నిర్మించిన పిరమిడ్లు.. 5,000 సంవత్సరాల తర్వాత కూడా నిలబడి ఉంటాయని వారు ఊహించి ఉండరని అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- Metrash ద్వారా QPost ట్రాకింగ్ సేవలు..!!
- కష్టపడే వారికే పదవులు: కేసీఆర్
- ఉత్తర అల్ బతీనాహ్లో అంబులెన్స్ ప్రమాదం
- IPL 2026: సన్రైజర్స్ హైదరాబాద్ పై గుజరాత్ టైటాన్స్ ఘన విజయం
- అనుమతి లేని ఎయిర్లైన్స్తో టికెట్లు బుక్ చేయవద్దు: కువైట్ DGCA హెచ్చరిక
- ట్రాన్స్జెండర్ల సంక్షేమానికి ఏపీ ప్రభుత్వం కీలక అడుగు
- రష్యా వీసా ఖర్చుల భారం లేకుండా ట్రిప్ ప్లాన్
- యూఏఈలో రేపటి వాతావరణం ప్రశాంతం
- ఆన్లైన్ క్లాసులు నిర్వహించండి..స్కూళ్లకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి
- భారత దేశవ్యాప్తంగా NEET పరీక్ష రద్దు..కేంద్రం సంచలన నిర్ణయం









