భవిష్యత్తులో సాధించే వాటిపై దృష్టి పెట్టండి:షేక్ మహమ్మద్
- December 11, 2021
యూఏఈ: గత విజయాలు కాకుండా భవిష్యత్తులో యూఏఈ ఏమి సాధిస్తుందనే దానిపై దృష్టి పెట్టండని యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ పిలుపునిచ్చారు. యూఏఈకి ఉజ్వల భవిష్యత్తు ఉందన్నారు. హట్టాలో అధికారిక స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా దుబాయ్ పాలకుడు సోషల్ మీడియా ద్వారా ఈ ప్రకటనను విడుదల చేశారు. ‘ఫ్లాషెస్ ఆఫ్ లీడర్షిప్’ అనే హ్యాష్ట్యాగ్తో తన సందేశాన్ని పోస్ట్ చేశాడు. షేక్ మహమ్మద్ తన ప్రసంగంలో పిరమిడ్లను ఉదహరణగా చెప్పారు. పురాతన ఈజిప్షియన్లు నిర్మించిన పిరమిడ్లు.. 5,000 సంవత్సరాల తర్వాత కూడా నిలబడి ఉంటాయని వారు ఊహించి ఉండరని అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!







