సౌదీ క్రౌన్ ప్రిన్స్ పర్యటనతో సంబంధాలు మరింత బలోపేతం: కింగ్ హమాద్
- December 11, 2021
ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్, బహ్రెయిన్ పర్యటన ముగించుకున్నారు. ఈ పర్యటనలో నిర్వహించిన పలు భేటీల ద్వారా ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు మరింత పెరిగే దిశగా కీలక చర్చలు జరిగాయి. గల్ఫ్ ఐక్యత, వ్యాపార సంబంధాల పెంపు వంటి అంశాలపై చర్చలు జరిగినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. బహ్రెయిన్ పర్యటన తనకు చాలా ఆనందాన్నిచ్చిందని క్రౌన్ ప్రిన్స్ ట్వీట్ చేశారు. కాగా, కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా మరియు ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా (క్రౌన్ ప్రిన్స్, ప్రైమ్ మినిస్టర్), ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్కి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా కింగ్ మాట్లాడుతూ, సౌదీ క్రౌన్ ప్రిన్స్ పర్యటనతో ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు మరింత మెరుగు పడతాయని చెప్పారు.
తాజా వార్తలు
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!







