దొంగతనాలకు పాల్పడుతున్న 8 మంది అరెస్ట్
- December 13, 2021
మస్కట్: వాహనాల్లోని డబ్బును దొంగతనం చేస్తున్నారన్న ఆరోపణలపై ఎనిమిది మంది సభ్యులు గల ఆఫ్రికన్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. పెద్ద మొత్తంలో బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేసే కస్టమర్లను ఈ ముఠా టార్గెట్ చేస్తారని, వారి దృష్టిని మరల్చి వారి వాహనాల్లోంచి డబ్బును ముఠా కాజేస్తారని రాయల్ ఒమన్ పోలీస్ (ROP) తెలిపింది. మస్కట్ గవర్నరేట్ పోలీస్ కమాండ్, స్పెషల్ టాస్క్ పోలీసుల సహకారంతో ఈ ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- NEET పరీక్ష సమయంలో టెలిగ్రామ్ నిషేధం..రాహుల్ గాంధీ ఆగ్రహం
- హైదరాబాద్లో టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్
- ఇరాన్ విషయంలో మరో బాంబ్ పేల్చిన ట్రంప్
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అధికారులు
- జెనీవా కార్యక్రమానికి ఖతార్ ప్రాతినిధ్యం..!!
- పవిత్ర కాబాకు కొత్త 'కిస్వా'తో అలంకరణ పూర్తి..!!
- ఫుజైరాలోని 'మ్యూజికల్ స్ట్రీట్'కు అరుదైన ఘనత..!!
- హోర్ముజ్లో సంబంధాలు, సముద్ర భద్రతకు కృషి..!!
- ఎనిమిది వేర్వేరు డ్రగ్ కేసుల్లో 14 మంది అరెస్టు..!!
- ఎన్నారైల కోసం ఇండియా కొత్త ఇన్వెస్ట్ మెంట్ రూల్స్..!!









