పరిశుభ్రత ప్రచారాన్ని ప్రారంభించిన టూరిజం మినిస్ట్రీ
- December 13, 2021
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ హెరిటేజ్ మరియు టూరిజం, విలాయత్ ఆఫ్ నఖిల్ (సౌత్ అల్ బతినా గవర్నరేట్)లో పరిశుభ్రతా క్యాంపెయిన్ ప్రారంభించింది. నఖల్ మునిసిపాలిటీ, అల్ అబియాద్ చారిటబుల్ టీమ్ అలాగే బియా కంపెనీ ఈ కార్యక్రమానికి మద్దతిచ్చాయి. విలాయత్ ఆఫ్ నఖల్లోని రమ్లెత్ అల్ అబ్యాద్ ప్రాంతంలో పరిశుభ్రత కార్యక్రమం చేపట్టారు. పర్యాటక ప్రాంతాల్ని పరిశుభ్రంగా వుంచేందుకు పలు చర్యలు చేపట్టారు.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







