రానున్న రోజుల్లో తప్పనిసరి కానున్న బూస్టర్ డోసు
- December 13, 2021
కువైట్: కువైట్ ప్రభుత్వం, దేశం వెలుపల ప్రయాణించాలనుకునే పౌరులకు బూస్టర్ డోసు వ్యాక్సిన్ తప్పనిసరి చేయనుంది. ప్రపంచ స్థాయి పరిస్థితులకు అనుగుణంగా త్వరలో బూస్టర్ డోస్ తప్పనిసరి విషయమై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. బూస్టర్ డోసుతో కరోనా వైరస్ వ్యాప్తికి మరింత అడ్డుకట్ట వేయడం వీలవుతుంది.
తాజా వార్తలు
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు