GCC సమ్మిట్.. UAE బృందానికి షేక్ మహమ్మద్ నాయకత్వం
- December 14, 2021
సౌదీ: సౌదీ అరేబియాలో జరిగే GCC నాయకుల 42వ శిఖరాగ్ర సమావేశానికి UAE ప్రతినిధి బృందానికి UAE ఉపాధ్యక్షుడు, ప్రధానమంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ నాయకత్వం వహించనున్నారు. యూఏఈ భద్రత, జీసీసీ ఐక్యత అజెండాలోని ప్రధాన అంశాలలో ఒకటిగా ఉంటుందని సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ అన్నారు. కస్టోడియన్ కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన డిసెంబర్ 14న ప్రారంభం కానున్న GCC 42వ సెషన్కు సౌదీ అరేబియా అధ్యక్షత వహిస్తోంది. గల్ఫ్ దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య, విద్యా, సాంస్కృతిక రంగాలలో అభివృద్ధిని, పురోగతిని చర్చించడానికి ఏటా జీసీసీ శిఖరాగ్ర సమావేశం జరుగుతుంది.
తాజా వార్తలు
- డ్రగ్స్ కుట్రను భగ్నం చేసిన యూఏఈ..24 మంది అరెస్టు..!!
- ట్రాఫిక్ ఫైన్ లపై అభ్యంతరం..ఇంకా 15 రోజులే గడువు: టీజీఏ
- ఒమన్ లో ఫేక్ మెడికల్ ఉత్పత్తులపై స్పెషల్ డ్రైవ్..!!
- కువైట్ లో అక్రమ వ్యాపారాలపై రైడ్స్..!!
- బహ్రెయిన్లో కొత్త ఇండోర్ క్రికెట్ అకాడమీ.. అన్ని సీజన్లలో శిక్షణ..!!
- హ్యూస్టన్లోని పౌరులను ప్రమత్తం చేసిన ఖతార్ కాన్సులేట్..!!
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !









