15 శాతం వ్యాట్పై సౌదీ పునరాలోచన చేయాలన్న అల్ జదాన్
- December 14, 2021
రియాద్: ఆర్థిక పరిస్థితులు మెరుగుపడిన తర్వాత సౌదీ అరేబియా 15 శాతం వ్యాట్ విషయమై పునరాలోచన చేయాల్సి వుందని ఆర్థిక మంత్రి మొహమ్మద్ అల్ జదాన్ సూచించారు. నిర్దేశించుకున్న లక్ష్యాల్ని చేరుకున్న తర్వాత వ్యాట్ విషయమై పునరాలోచన చేస్తామని అన్నారాయన. రియాద్లో జరిగిన సౌదీ బడ్జెట్ 2022 ఫోరమ్ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారాయన. కాగా, క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ కూడా 15 శాతం వ్యాట్ అనేది తాత్కాలికం అని చెప్పిన సంగతి తెలిసిందే. మరోపక్క, విద్య, వైద్యం, క్రీడలు సహా పలు రంగాల్లో ప్రైవేటీకరణ చేయాల్సి వుందని అల్ జదాన్ అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన
- పాన్ కార్డు ఉన్నవారికి కొత్త రూల్స్..ఇక నుంచి ఈ లావాదేవీలకు తప్పనిసరి
- ఫేక్ కన్జూమర్ ప్రొటెక్షన్ వెబ్సైట్ల పై అబుదాబి పోలీసులు హెచ్చరిక..!!
- ప్రభుత్వ స్టాంపులు ఫోర్జరీ.. ఐదుగురు బంగ్లాదేశీయులు అరెస్ట్..!!
- ఏప్రిల్లో బహ్రెయిన్ ఆపరేషన్స్ రూమ్ కు 1,606 కాల్స్..!!
- 7 రోజుల్లో 7,989 మందిని బహిష్కరించిన సౌదీ అరేబియా..!!
- జూన్ 13 యూఏఈ లాటరీ డ్రా.. విజేత నంబర్లు ఇవే..!!









