503 మంది ప్రవాసుల దేశ బహిష్కరణ..!
- December 15, 2021
కువైట్ సిటీ: కువైట్ వలసదారుల పట్ల కఠినంగా వ్యవహారిస్తున్న విషయం తెలిసిందే. వరుస సోదాలతో ఉల్లంఘనదారులపై ఉక్కుపాదం మోపుతోంది. ఉల్లంఘనలకు పాల్పడినట్లు తేలినవారిని వెంటనే దేశం నుంచి బహిష్కరిస్తోంది. ఇదే కోవలో గడిచిన వారం రోజుల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ డిపోర్టేషన్ అండ్ టెంపరరీ డిటెన్షన్ అఫైర్స్ వివిధ ఉల్లంఘనలకు పాల్పడిన 503 మంది ప్రవాసులను కువైత్ నుండి బహిష్కరించిందని అంతర్గత మంత్రిత్వ శాఖలోని పబ్లిక్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ మీడియా విభాగం పేర్కొంది. ఈ నెల 8వ తేదీ నుంచి 14 వరకు ఈ బహిష్కరణలు జరిగాయి.
తాజా వార్తలు
- యూఏఈలో కాలర్ ఐడి స్పూఫింగ్ స్కామ్ పై నిపుణుల వార్న్..!!
- ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్..!!
- సౌదీలో సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్స్ కు కొత్త ట్రాఫిక్ రూల్స్..!!
- రక్తదానం..ప్రాణాలను కాపాడే ఒక మానవతా చర్య..!!
- ఖతార్లోని 54 ప్రభుత్వ పాఠశాలల్లో మానసిక ఆరోగ్యంపై ప్రచారం..!!
- నాటోతో బహ్రెయిన్ చర్చలు..కీలక అంశాల పై సమీక్ష..!!
- ఇరాన్కు నిధుల బదిలీ ఆరోపణలను యూఏఈ ఖండించింది
- వైరల్ అవుతున్న ఉద్యోగాల భర్తీ షెడ్యూల్పై APPSC ఘాటు స్పందన
- ఒమాన్ సుల్తానేట్కు భారత రాయబారిగా నియమితులైన ప్రశాంత్ పిసే
- భారతీయులున్న నౌకల పై దాడులు సరికాదు-రూబియోతో కేంద్ర మంత్రి జైశంకర్









