ఫ్రంట్ లైన్ వర్కర్లకు ఉచితంగా ఆహార పంపిణీ
- December 15, 2021
కువైట్: జనవరి 1 నుంచి 16 వరకు ఫ్రంట్ లైన్ వర్కర్లు, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ మరియు ఇంటీరియర్ మినిస్ట్రీ ఉద్యోగులకు (పౌరులు అలాగే వలసదారులు) ఉచిత ఆహార పంపిణీ చేయనున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ మరియు ఇండస్ట్రీ వెల్లడించింది. లబ్దిదారులైన ఉద్యోగులకు సంబంధించిన పేర్లను మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సిద్ధం చేసింది. సుమారు 91,000 మంది లబ్దిదారులు ఆరు నెలలపాటు ఉచిత రేషన్ పొందే అవకాశం వుంది.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







