ఫ్రంట్ లైన్ వర్కర్లకు ఉచితంగా ఆహార పంపిణీ
- December 15, 2021
కువైట్: జనవరి 1 నుంచి 16 వరకు ఫ్రంట్ లైన్ వర్కర్లు, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ మరియు ఇంటీరియర్ మినిస్ట్రీ ఉద్యోగులకు (పౌరులు అలాగే వలసదారులు) ఉచిత ఆహార పంపిణీ చేయనున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ మరియు ఇండస్ట్రీ వెల్లడించింది. లబ్దిదారులైన ఉద్యోగులకు సంబంధించిన పేర్లను మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సిద్ధం చేసింది. సుమారు 91,000 మంది లబ్దిదారులు ఆరు నెలలపాటు ఉచిత రేషన్ పొందే అవకాశం వుంది.
తాజా వార్తలు
- ఒమన్లో CBSE విద్యార్థుల పై పరీక్షల ఒత్తిడి..!!
- మిడిలీస్టు సంక్షోభం.. 40వేలకు పైగా ఫ్లైట్స్ క్యాన్సిల్..!!
- వివిధ ప్రదేశాలలో ఈదియా ATMలు ప్రారంభం..!!
- రాజద్రోహం కేసులో మరణశిక్షకు ప్రాసిక్యూషన్ పిలుపు..!!
- భారత జట్టు తదుపరి మ్యాచ్ల షెడ్యూల్ ఇదే..!
- బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్
- ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా దుబాయ్–వరుసగా ఆరవ సంవత్సరం గుర్తింపు
- తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
- అమరవీరులకు కువైట్ కన్నీటి నివాళి: సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
- లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం









