కొత్త ఆన్లైన్ పెట్టుబడి లైసెన్సింగ్ సేవ ప్రారంభం
- December 16, 2021
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ మరియు ఇన్వెస్టిమెంట్ కొత్త సేవను ప్రారంభించింది. ఫారిన్ క్యాపిటల్ ఇన్వెస్టిమెంట్కి సంబంధించిన సర్వీసు ఇది. ఆన్లైన్ ద్వారా ఇన్వెస్టిమెంట్ లైసెన్సింగ్ సర్వీసుని అందించేందుకు ‘ఇన్వెస్ట్ ఈజీ’ పోర్టల్ ప్రారంభించారు. ఫారిన్ క్యాపిటల్ ఇన్వెస్టిమెంట్ చట్టానికి లోబడి కంపెనీలు ఈ సేవల్ని పొందవచ్చు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్