కొత్త ఆన్లైన్ పెట్టుబడి లైసెన్సింగ్ సేవ ప్రారంభం
- December 16, 2021
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ మరియు ఇన్వెస్టిమెంట్ కొత్త సేవను ప్రారంభించింది. ఫారిన్ క్యాపిటల్ ఇన్వెస్టిమెంట్కి సంబంధించిన సర్వీసు ఇది. ఆన్లైన్ ద్వారా ఇన్వెస్టిమెంట్ లైసెన్సింగ్ సర్వీసుని అందించేందుకు ‘ఇన్వెస్ట్ ఈజీ’ పోర్టల్ ప్రారంభించారు. ఫారిన్ క్యాపిటల్ ఇన్వెస్టిమెంట్ చట్టానికి లోబడి కంపెనీలు ఈ సేవల్ని పొందవచ్చు.
తాజా వార్తలు
- మే 26న కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు
- NEET రీ-ఎగ్జామ్ తేదీ వచ్చేసింది
- మే 20వ తేదిన దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్
- భారీగా పెరగనున్న కూరగాయలు, పప్పుల ధరలు
- యూఏఈ అధికారిక పర్యటనకు వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం
- వీసా నిబంధనల్లో భారతీయ పర్యాటకులకు థాయ్లాండ్ షాక్
- చైనాలో ట్రంప్ పర్యటన..తైవాన్ అంశంపై ‘రెడ్ లైన్’ దాటొద్దని హెచ్చరిక!
- భారత్ నుంచి 5 దేశాల పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ
- కువైటైజేషన్ ఆందోళనలు..ప్రవాసుల కోసం రుణ నిబంధనలు కఠినతరం..!!
- భారత జెండా ఉన్న నౌక పై దాడిని ఖండించిన యూఏఈ..!!









