కొత్త ఆన్లైన్ పెట్టుబడి లైసెన్సింగ్ సేవ ప్రారంభం
- December 16, 2021
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ మరియు ఇన్వెస్టిమెంట్ కొత్త సేవను ప్రారంభించింది. ఫారిన్ క్యాపిటల్ ఇన్వెస్టిమెంట్కి సంబంధించిన సర్వీసు ఇది. ఆన్లైన్ ద్వారా ఇన్వెస్టిమెంట్ లైసెన్సింగ్ సర్వీసుని అందించేందుకు ‘ఇన్వెస్ట్ ఈజీ’ పోర్టల్ ప్రారంభించారు. ఫారిన్ క్యాపిటల్ ఇన్వెస్టిమెంట్ చట్టానికి లోబడి కంపెనీలు ఈ సేవల్ని పొందవచ్చు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







