యూకే పీఎం బోరిస్ జాన్సన్ను కలిసిన ఒమన్ సుల్తాన్
- December 17, 2021
ఒమన్: యూకే పర్యటనలో ఉన్న సుల్తాన్ హైతం బిన్ తారిక్.. గురువారం యునైటెడ్ కింగ్డమ్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్తో సమావేశమయ్యారు. బ్రిటన్ రాజధాని లండన్లోని ప్రధాన మంత్రి అధికారిక నివాసంలో (10 డౌనింగ్ స్ట్రీట్)లో ఇరువురి మధ్య ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై వీరు చర్చించారు. కరోనా పరిస్థితులు, పర్యాటం, ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలపై ఇరు నేతలు చర్చలు జరిపారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్రతో స్పష్టమైన మార్పు: సీఎం చంద్రబాబు
- ప్రమాదకర డ్రైవింగ్కు పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న దుబాయ్ పోలీసులు
- సైబర్ నేరాల నిర్మూలనకు 90 రోజుల యాక్షన్ ప్లాన్: ఏపీ డీజీపీ..
- సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్నారై తెలుగుదేశం మహానాడు
- యూఏఈలో ఇళ్లు, వాహనాలు, కార్గోకు వార్ రిస్క్ ఇన్సూరెన్స్ విస్తరణ
- ఎపి సిఎస్ సాయి ప్రసాద్ పదవీ కాలం నవంబరు 30 వరకు పొడిగింపు
- NEET లీకేజీ సూత్రధారి అరెస్ట్.. పుణేలో అదుపులోకి తీసుకున్న సీబీఐ..!
- విద్యార్థుల భద్రత కోసం ‘సురక్ష కవచ్’ హ్యాండ్బుక్ ఆవిష్కరణ
- న్యూఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులతో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా భేటీ
- పుట్టపర్తిలో మూడు కీలక డిఫెన్స్ ప్రాజెక్టులకు శంకుస్థాపన









