యూకే పీఎం బోరిస్ జాన్సన్ను కలిసిన ఒమన్ సుల్తాన్
- December 17, 2021
ఒమన్: యూకే పర్యటనలో ఉన్న సుల్తాన్ హైతం బిన్ తారిక్.. గురువారం యునైటెడ్ కింగ్డమ్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్తో సమావేశమయ్యారు. బ్రిటన్ రాజధాని లండన్లోని ప్రధాన మంత్రి అధికారిక నివాసంలో (10 డౌనింగ్ స్ట్రీట్)లో ఇరువురి మధ్య ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై వీరు చర్చించారు. కరోనా పరిస్థితులు, పర్యాటం, ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలపై ఇరు నేతలు చర్చలు జరిపారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!







