యూకే పీఎం బోరిస్ జాన్సన్ను కలిసిన ఒమన్ సుల్తాన్
- December 17, 2021
ఒమన్: యూకే పర్యటనలో ఉన్న సుల్తాన్ హైతం బిన్ తారిక్.. గురువారం యునైటెడ్ కింగ్డమ్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్తో సమావేశమయ్యారు. బ్రిటన్ రాజధాని లండన్లోని ప్రధాన మంత్రి అధికారిక నివాసంలో (10 డౌనింగ్ స్ట్రీట్)లో ఇరువురి మధ్య ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై వీరు చర్చించారు. కరోనా పరిస్థితులు, పర్యాటం, ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలపై ఇరు నేతలు చర్చలు జరిపారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- అల్-మసీలా బ్రిడ్జి అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక..!!
- కెనడా eTA కి ఖతారీ జాతీయులు అర్హులు..!!
- సౌదీ అరేబియాలో జనవరి 1నుండి న్యూ ట్యాక్స్ పాలసీ..!!
- మరణించిన వారి ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేస్తున్నారా?
- 'ఒమన్ ఒడిస్సీ' పుస్తకం విడుదల..!!
- BD 130,000 పెట్టుబడికే బహ్రెయిన్ గోల్డెన్ రెసిడెన్సీ..!!
- ప్రపంచ నెంబర్ వన్ బ్యాట్స్మన్గా హిట్మ్యాన్
- పైరసీ సైట్ల నుంచి సినిమాలు కొనుగోలు చేసి హెచ్డి అప్లోడ్
- ఏవియేషన్ హబ్గా భారత్
- తెలుగు సహా.. తొమ్మిది భాషల్లో రాజ్యాంగం అందుబాటు







