బ్రిటిష్ రాయల్ ఛాలెంజ్: ఇద్దరు ఒమనీ అధికారులకు అరుదైన గౌరవం
- December 17, 2021
మస్కట్: బ్రిటిష్ రాయల్ ఛాలెంజ్లో ఇద్దరు ఒమనీ అధికారులు అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ఎయిర్ లెఫ్టినెంట్ హమీద్ బిన్ ముహమ్మద్ అల్ వాహిబి (రాయల్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఒమన్), రాయల్ ఎయిర్ ఛాలెంజ్ ఓవర్సీస్ బహుమతిని యునైటెడ్ కింగ్డమ్లో గెలుచుకున్నారు. ఎయిర్ లెఫ్టినెంట్ అసాద్ బిన్ ఒమర్ అల్ సవాఫి అకడమిక్ విభాగంలో అవార్డుని అందుకున్నారు. మొత్తం 8 దేశాలు ఈ రాయల్ ఎయిర్ ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొన్నాయి.
తాజా వార్తలు
- జీఎస్టీ ఆదాయం పెంపునకు ఏఐ వినియోగం..కొత్త కార్యాచరణపై సీఎం రేవంత్ సమీక్ష
- ఢిల్లీ విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్ భగ్నం..
- ఫార్వర్డ్ చేసే ముందు ఒకసారి ఆలోచించండి.. ప్రజలకు కీలక సూచనలు జారీ చేసిన TDRA
- గుడివాడ–శివమొగ్గ ప్రత్యేక రైలుకు గ్రీన్ సిగ్నల్ దిశగా ముందడుగు.. ఎంపీ బాలశౌరి కృషికి ఫలితం
- యూఏఈలో భారతీయులకు పాస్పోర్ట్, కాన్సులర్ సేవలను మరింత వేగవంతం
- యూఏఈ–రష్యా అధ్యక్షుల ఫోన్ సంభాషణ.. ద్వైపాక్షిక సహకారం, మిడిల్ ఈస్ట్ పరిణామాలపై చర్చ
- పీఎం-జన్ మన్ కింద 2,498 అంగన్వాడీ కేంద్రాలకు ఆమోదం: ఎంపీ బాలశౌరి
- తిరుమలలో సీనియర్ సిటిజన్స్ కు దర్శన వివరాలు
- లండన్లో చిన్నారులతో యూఏఈ అధ్యక్షుడు, దుబాయ్ రూలర్
- వేసవిలో ఆహార భద్రతపై ఖతార్ ఆరోగ్య శాఖ కీలక సూచనలు..!!







