సౌండ్ స్టార్మ్: తొలి రోజు సందడి చేసిన సంగీత ప్రియులు
- December 18, 2021
సౌదీ అరేబియా: రియాద్లో జరిగిన అతి పెద్ద మ్యూజిక్ ఫెస్టివల్కి 180,000 మందికి పైగా సంగీత ప్రియులు హాజరయ్యారు. ఎండిఎల్ బీస్ట్ సౌండ్ స్టార్మ్ 21 పేరుతో నాలుగు రోజులపాటు ఈ మ్యూజిక్ ఫెస్టివల్ జరుగుతుంది. గురువారం ప్రారంభమైంది ఈ ఫెస్టివల్. మొత్తం 500,000 మందికి పైగా ఈ మ్యూజిక్ ఫెస్టివల్కి హాజరువుతారనేది ఓ అంచనా. 8,000 మందికి పైగా భద్రతా సిబ్బంది ఈ మ్యూజిక్ ఫెస్టివల్ కోసం పని చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఎస్.ఆర్ ప్రైమ్ పాఠశాలలో ఘనంగా ఫాదర్స్ డే వేడుకలు
- అధిక ఒత్తిడి వృత్తుల్లో శారీరక, మానసిక దృఢత్వం అత్యవసరం: డీజీపీ సీవీ ఆనంద్
- విజయవాడలో యోగా సందడి..
- ప్రపంచాన్ని కలిపే వేదికగా యోగా దినోత్సవం: ప్రధాని మోదీ
- ప్రీమియం శాటిలైట్ ఛానెళ్ల పైరసీ..ముఠా అరెస్ట్..!!
- తాజా యూఏఈ లాటరీ డ్రా..Dh100,000 బహుమతి గెలిచిన విజేత..!!
- వేసవి ఉష్ణోగ్రతలు..ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- ఇంధన భద్రత పై ఇండోనేషియా, కువైట్ చర్చలు..!!
- గల్ఫ్ దేశాలకు మెడిటరేనియన్ పార్లమెంట్ ఫోరమ్ సంఘీభావం..!!
- హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉచితంగా పిల్లల స్ట్రోలర్లు..!!







