ఎక్స్పో 2020 దుబాయ్: కోవిడ్ నిబంధనలు కఠినతరం, పెరేడ్స్ రద్దు
- December 20, 2021
దుబాయ్: ఎక్స్పో 2020 దుబాయ్ నిర్వహణ విషయంలో కోవిడ్ నిబంధనల్ని మరింత కఠినతరం చేస్తున్నారు, సందర్శకుల భద్రతను దృష్టిలో పెట్టుకుని. పీసీఆర్ టెస్టింగ్ కేంద్రాల సంఖ్యను నాలుగుకి పెంచారు. అన్ని దేశాల పెవిలియన్ సిబ్బందికి ఉచితంగా కోవిడ్ 19 పరీక్షలు నిర్వహిస్తారు. ఫ్రంట్లైన్ వర్కర్లు, వినోదాన్ని అందించేవారికి తరచూ వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. పెరేడ్స్ని తాత్కాలికంగా రద్దు చేశారు. సందర్శకులు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ లేదా, నెగెటివ్ టెస్ట్ రిజల్ట్ని తమ వెంట తీసుకురావాల్సి వుంటుంది. 72 గంటల ముందుగా చేయించుకున్న పరీక్ష ఫలితాన్ని మాత్రమే అనుమతిస్తారు. ేస్ మాస్క్ తప్పనిసరి.
తాజా వార్తలు
- ఈనెల 19 నుంచి హార్ముజ్ పూర్తిగా ఓపెన్–ట్రంప్
- 3D మెరైన్ సర్వే ప్రాజెక్ట్ కోసం కొత్త వర్క ఏరియా:కోస్ట్ గార్డ్
- యూఏఈలో మొహర్రం ఆరంభం..!!
- కువైట్ T4 టెర్మినల్ ద్వారా ఆపరేషన్స్ పునఃప్రారంభం..!!
- MENAలో అత్యంత శాంతియుత దేశంగా ఖతార్..!!
- బురైదాలో నలుగురి ప్రాణాలను కాపాడిన సౌదీ బాలుడు..!!
- ఒమన్ లో పిల్లల సోషల్ మీడియా వినియోగం పై అధ్యయనం..!!
- ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- ఢిల్లీ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ను ప్రశ్నించిన పవన్ కల్యాణ్!
- సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్తో సీఎం చంద్రబాబు భేటీ









