ఎక్స్పో 2020 దుబాయ్: కోవిడ్ నిబంధనలు కఠినతరం, పెరేడ్స్ రద్దు
- December 20, 2021
దుబాయ్: ఎక్స్పో 2020 దుబాయ్ నిర్వహణ విషయంలో కోవిడ్ నిబంధనల్ని మరింత కఠినతరం చేస్తున్నారు, సందర్శకుల భద్రతను దృష్టిలో పెట్టుకుని. పీసీఆర్ టెస్టింగ్ కేంద్రాల సంఖ్యను నాలుగుకి పెంచారు. అన్ని దేశాల పెవిలియన్ సిబ్బందికి ఉచితంగా కోవిడ్ 19 పరీక్షలు నిర్వహిస్తారు. ఫ్రంట్లైన్ వర్కర్లు, వినోదాన్ని అందించేవారికి తరచూ వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. పెరేడ్స్ని తాత్కాలికంగా రద్దు చేశారు. సందర్శకులు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ లేదా, నెగెటివ్ టెస్ట్ రిజల్ట్ని తమ వెంట తీసుకురావాల్సి వుంటుంది. 72 గంటల ముందుగా చేయించుకున్న పరీక్ష ఫలితాన్ని మాత్రమే అనుమతిస్తారు. ేస్ మాస్క్ తప్పనిసరి.
తాజా వార్తలు
- ఇల్ నెస్ జాబితాను విడుదల చేసిన సౌదీ హెల్త్ మినిస్ట్రీ..!!
- ఒమన్ లో ఆకాశాన్నంటిన క్యాష్ లెస్ లావాదేవీలు..!!
- పెట్రోల్, డీజిల్ ధరలను ప్రకటించిన యూఏఈ..!!
- కువైట్ లో 57 వయోలేషన్స్, 71 వాహనాలు తొలగింపు..!!
- బుదైయా హత్య నిందితులకు జీవిత ఖైదు..!!
- ఖతార్లోఈ వారాంతంలో బలమైన గాలులు..!!
- మే 1న డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్న సీవీ ఆనంద్
- పడవలలో ఉన్న175 మంది గాజా కార్యకర్తలను అరెస్టు చేసిన ఇజ్రాయెల్
- అమెరికా-ఇరాన్ సంక్షోభం: హర్మూజ్ జలసంధి పై ముదురుతున్న పోరు
- ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు









