క్రూజ్ షిప్పులో కరోనా కలకలం...
- December 21, 2021
ప్రపంచంలోనే అత్యంత పెద్ద క్రూజ్ షిప్పుగా పేరుగాంచిన ది రాయల్ కరేబియన్ సింఫనీ ఆఫ్ సీస్ ఇప్పుడు కరోనా క్లస్టర్గా మారిపోయింది.ఈ షిప్పులో 6 వేల మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తుండగా అందులో ఒకరు అనారోగ్యం బారిన పడ్డారు.షిప్పులోనే ఆమెకు టెస్టులు చేయగా కరోనా పాజిటివ్గా నిర్ధారణ జరిగింది.వెంటనే ఆమెతో కాంటాక్ట్లో ఉన్న వారికి టెస్టులు నిర్వహించారు.
మొత్తం 48 మందికి పాజిటివ్గా నిర్ధారణ జరగడంతో షిప్పులు ఫ్లోరిడాలోని మియామీ బీచ్లో నిలిపివేశారు.రాయల్ కరేబియన్ సింఫనీ ఆఫ్ సీస్ కరోనా క్లస్టర్గా మారింది.ఈ శాంపిల్స్ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపారు.వీరికి సోకింది కరోనా పాజిటివ్నా లేక ఒమిక్రాన్ వేరియంటా అన్నది తెలియాల్సి ఉంది.కరోనా సోకిన 48 మందికి షిప్పులోనే ఐసోలేషన్లో ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!