దేశ రహస్యాల్ని బయటపెట్టిన కేసులో తుది వాదనల్ని విననున్న బహ్రెయిన్ కోర్టు
- December 21, 2021
మనామా: దేశ రహస్యాల్ని బహిర్గతం చేసిన కేసులో ముగ్గురు వ్యక్తులపై విచారణ సందర్భంగా తుది వాదనల్ని బహ్రెయిన్ న్యాయస్థానం విననుంది.గురువారం ఈ కేసు విచారణ జరుగుతుంది. జాతీయ పెట్రోలియం సంస్థలో పని చేస్తోన్న ఓ వ్యక్తి, పెట్రోలియం సంస్థకు సేవలందిస్తున్న ఇంకో వ్యక్తి, అలాగే ఓ ప్రకటనల సంస్థలో పని చేస్తున్న ఆసియా జాతీయుడు.. ఈ ముగ్గురిపై విచారణ జరుగుతోంది. విదేశీ బ్యాంకు జారీ చేసిన డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసి, 20 బిలియన్ డాలర్ల మేర టెండర్లను వేసేందుకు నిందితులు ప్రయత్నించారు.
తాజా వార్తలు
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!









