దేశ రహస్యాల్ని బయటపెట్టిన కేసులో తుది వాదనల్ని విననున్న బహ్రెయిన్ కోర్టు
- December 21, 2021
మనామా: దేశ రహస్యాల్ని బహిర్గతం చేసిన కేసులో ముగ్గురు వ్యక్తులపై విచారణ సందర్భంగా తుది వాదనల్ని బహ్రెయిన్ న్యాయస్థానం విననుంది.గురువారం ఈ కేసు విచారణ జరుగుతుంది. జాతీయ పెట్రోలియం సంస్థలో పని చేస్తోన్న ఓ వ్యక్తి, పెట్రోలియం సంస్థకు సేవలందిస్తున్న ఇంకో వ్యక్తి, అలాగే ఓ ప్రకటనల సంస్థలో పని చేస్తున్న ఆసియా జాతీయుడు.. ఈ ముగ్గురిపై విచారణ జరుగుతోంది. విదేశీ బ్యాంకు జారీ చేసిన డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసి, 20 బిలియన్ డాలర్ల మేర టెండర్లను వేసేందుకు నిందితులు ప్రయత్నించారు.
తాజా వార్తలు
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!
- అనుమతి లేకుండా వ్యక్తిగత డేటా బహిర్గతం..తీవ్రమైన నేరం..!!
- అబుదాబి-దుబాయ్ E11లో EV మెగాహబ్..!!
- 1,197 మంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్..!!
- ముసందంలో డిస్కవరీ డైవింగ్ సెంటర్.. టూరిజానికి బూస్ట్..!!
- 2025లో కుటుంబం,బాలల రక్షణకు 4,400 రిపొర్టులు..!!
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్ను నిర్వహించిన జనసేన గల్ఫ్సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం







