దేశ రహస్యాల్ని బయటపెట్టిన కేసులో తుది వాదనల్ని విననున్న బహ్రెయిన్ కోర్టు
- December 21, 2021
మనామా: దేశ రహస్యాల్ని బహిర్గతం చేసిన కేసులో ముగ్గురు వ్యక్తులపై విచారణ సందర్భంగా తుది వాదనల్ని బహ్రెయిన్ న్యాయస్థానం విననుంది.గురువారం ఈ కేసు విచారణ జరుగుతుంది. జాతీయ పెట్రోలియం సంస్థలో పని చేస్తోన్న ఓ వ్యక్తి, పెట్రోలియం సంస్థకు సేవలందిస్తున్న ఇంకో వ్యక్తి, అలాగే ఓ ప్రకటనల సంస్థలో పని చేస్తున్న ఆసియా జాతీయుడు.. ఈ ముగ్గురిపై విచారణ జరుగుతోంది. విదేశీ బ్యాంకు జారీ చేసిన డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసి, 20 బిలియన్ డాలర్ల మేర టెండర్లను వేసేందుకు నిందితులు ప్రయత్నించారు.
తాజా వార్తలు
- ధోఫర్, అల్-వుస్టా గవర్నరేట్ల పై వొల్కానిక్ యాష్..!!
- దుబాయ్ లో 8 రోజులపాటు న్యూఇయర్ వేడుకలు..!!
- బహ్రెయిన్లో సరికొత్త వాటర్ సిటీ డ్యాన్సింగ్ ఫౌంటెన్..!!
- FIFA ఇంటర్కాంటినెంటల్ కప్..టిక్కెట్ల అమ్మకాలు ప్రారంభం..!!
- కువైట్ లో 73,700 కంపెనీలు మూసివేత..!!
- సౌదీలో బెల్కిన్ వైర్లెస్ ఛార్జర్ల రీకాల్..!!
- ఫ్లైట్ ప్రయాణికులకి అలర్ట్!
- TG గ్లోబల్ సమ్మిట్-2025 లోగో విడుదల
- ప్రముఖ నటుడు ధర్మేంద్ర కన్నుమూత
- న్యూ ఇయర్ వేడుకపై తెలంగాణ పోలీసుల స్పెషల్ డ్రైవ్







