దేశ రహస్యాల్ని బయటపెట్టిన కేసులో తుది వాదనల్ని విననున్న బహ్రెయిన్ కోర్టు
- December 21, 2021
మనామా: దేశ రహస్యాల్ని బహిర్గతం చేసిన కేసులో ముగ్గురు వ్యక్తులపై విచారణ సందర్భంగా తుది వాదనల్ని బహ్రెయిన్ న్యాయస్థానం విననుంది.గురువారం ఈ కేసు విచారణ జరుగుతుంది. జాతీయ పెట్రోలియం సంస్థలో పని చేస్తోన్న ఓ వ్యక్తి, పెట్రోలియం సంస్థకు సేవలందిస్తున్న ఇంకో వ్యక్తి, అలాగే ఓ ప్రకటనల సంస్థలో పని చేస్తున్న ఆసియా జాతీయుడు.. ఈ ముగ్గురిపై విచారణ జరుగుతోంది. విదేశీ బ్యాంకు జారీ చేసిన డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసి, 20 బిలియన్ డాలర్ల మేర టెండర్లను వేసేందుకు నిందితులు ప్రయత్నించారు.
తాజా వార్తలు
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు