కోవిడ్ 19: మూడో డోస్ వ్యాక్సినేషన్ కోసం రద్దీ
- December 21, 2021
మస్కట్: మస్కట్ గవర్నరేట్లోని వ్యాక్సినేషన్ కేంద్రాలు నిత్యం రద్దీగా వుంటున్నాయి. మూడో డోస్ వ్యాక్సినేషన్ కోసం జనం ఎగబడుతుండడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. పౌరులు అలాగే నివాసితులు పెద్దయెత్తున వ్యాక్సినేషన్ కేంద్రాలకు మూడో డోస్ కోసం వస్తున్నారు. ఒమన్ ఎయిర్ పోర్ట్స్ బిల్డింగ్ (విలాయత్ ఆఫ్ సీబ్) సహా పలు ప్రాంతాల్లో రద్దీ ఎక్కువగా కనిపిస్తోందని వైద్య వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- సాధారణ పరిస్థితుల్లో ఓరల్ మెన్షనింగ్ లేదు: CJI సూర్యకాంత్
- సిమెంట్ ఫ్యాక్టరీ, సైనిక్ స్కూల్,కొడంగల్ పై సీఎం రేవంత్ వారలు
- సైబర్ నేరగాళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి: సీపీ సజ్జనార్
- ధోఫర్, అల్-వుస్టా గవర్నరేట్ల పై వొల్కానిక్ యాష్..!!
- దుబాయ్ లో 8 రోజులపాటు న్యూఇయర్ వేడుకలు..!!
- బహ్రెయిన్లో సరికొత్త వాటర్ సిటీ డ్యాన్సింగ్ ఫౌంటెన్..!!
- FIFA ఇంటర్కాంటినెంటల్ కప్..టిక్కెట్ల అమ్మకాలు ప్రారంభం..!!
- కువైట్ లో 73,700 కంపెనీలు మూసివేత..!!
- సౌదీలో బెల్కిన్ వైర్లెస్ ఛార్జర్ల రీకాల్..!!
- ఫ్లైట్ ప్రయాణికులకి అలర్ట్!







