కోవిడ్ 19: మూడో డోస్ వ్యాక్సినేషన్ కోసం రద్దీ
- December 21, 2021
మస్కట్: మస్కట్ గవర్నరేట్లోని వ్యాక్సినేషన్ కేంద్రాలు నిత్యం రద్దీగా వుంటున్నాయి. మూడో డోస్ వ్యాక్సినేషన్ కోసం జనం ఎగబడుతుండడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. పౌరులు అలాగే నివాసితులు పెద్దయెత్తున వ్యాక్సినేషన్ కేంద్రాలకు మూడో డోస్ కోసం వస్తున్నారు. ఒమన్ ఎయిర్ పోర్ట్స్ బిల్డింగ్ (విలాయత్ ఆఫ్ సీబ్) సహా పలు ప్రాంతాల్లో రద్దీ ఎక్కువగా కనిపిస్తోందని వైద్య వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!









