ఉద్యోగులకు వారానికొకసారి యాంటీ PCR టెస్ట్
- December 22, 2021
యూఏఈ: అబుధాబిలోని ప్రభుత్వ సంస్థలు, కంపెనీల ఉద్యోగులు వారానికొకసారి తప్పకుండా PCR పరీక్ష చేయించుకోవాలని రూల్ విధించారు.డిసెంబరు 26 ఆదివారం నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని అబుధాబి ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్స్ కమిటీ స్పష్టం చేసింది. కరోనా ఎఫెక్ట్ మళ్లీ పెరగటం,ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి వేగంగా ఉండటంతో మళ్లీ కోవిడ్ భయం మొదలైంది.ఈ క్రమంలో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.కరోనా వ్యాప్తి గతంలో మాదిరిగా ఉండకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుంది.
--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









