ఉద్యోగులకు వారానికొకసారి యాంటీ PCR టెస్ట్
- December 22, 2021
యూఏఈ: అబుధాబిలోని ప్రభుత్వ సంస్థలు, కంపెనీల ఉద్యోగులు వారానికొకసారి తప్పకుండా PCR పరీక్ష చేయించుకోవాలని రూల్ విధించారు.డిసెంబరు 26 ఆదివారం నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని అబుధాబి ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్స్ కమిటీ స్పష్టం చేసింది. కరోనా ఎఫెక్ట్ మళ్లీ పెరగటం,ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి వేగంగా ఉండటంతో మళ్లీ కోవిడ్ భయం మొదలైంది.ఈ క్రమంలో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.కరోనా వ్యాప్తి గతంలో మాదిరిగా ఉండకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుంది.
--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







