ఢిల్లీ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ పట్టివేత
- December 31, 2021
న్యూ ఢిల్లీ: ఢిల్లీ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీని అధికారులు పట్టుకున్నారు.దుబాయ్ ప్రయాణికుడి వద్ద 45 లక్షల విలువ చేసే వివిధ దేశాల కరెన్సీని సీఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బంది గుర్తించింది. భద్రతా సిబ్బంది నిర్వహించిన స్కానింగ్లో కరెన్సీ అక్రమ రవాణా బయట పడింది. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు.కరెన్సీని సీజ్ చేశారు.ప్రయాణికుడిపై సెక్షన్ 110 కస్టమ్స్ యాక్ట్ 1962 కింద కేసు నమోదు చేసి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!







