ఢిల్లీ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ పట్టివేత
- December 31, 2021
న్యూ ఢిల్లీ: ఢిల్లీ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీని అధికారులు పట్టుకున్నారు.దుబాయ్ ప్రయాణికుడి వద్ద 45 లక్షల విలువ చేసే వివిధ దేశాల కరెన్సీని సీఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బంది గుర్తించింది. భద్రతా సిబ్బంది నిర్వహించిన స్కానింగ్లో కరెన్సీ అక్రమ రవాణా బయట పడింది. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు.కరెన్సీని సీజ్ చేశారు.ప్రయాణికుడిపై సెక్షన్ 110 కస్టమ్స్ యాక్ట్ 1962 కింద కేసు నమోదు చేసి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!