ఎస్ఎంఈ చెల్లింపుల గడువును పెంచిన సౌదీ సెంట్రల్ బ్యాంక్
- December 31, 2021
సౌదీ అరేబియా: బకాయిల చెల్లింపు కోసం ఎస్ఎంఈల గడవుని జనవరి 1 నుంచి మార్చి 31 వరకు పెంచుతూ సౌదీ సెంట్రల్ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు సెక్టార్ ఫైనాన్షింగ్ సపోర్ట్ ప్రోగ్రామ్స్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.మైక్రో, స్మాల్ మరియు మీడియం ఎంటర్ప్రైజెస్ లేదా ఎంఎస్ఎంఈలకు వెసులుబాటు కల్పిస్తుంది ఈ నిర్ణయం. కోవిడ్ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన సంస్థలకు ఊరటనిచ్చేలా ఈ చర్యలు చేపట్టారు.
తాజా వార్తలు
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!