ఎస్ఎంఈ చెల్లింపుల గడువును పెంచిన సౌదీ సెంట్రల్ బ్యాంక్
- December 31, 2021
సౌదీ అరేబియా: బకాయిల చెల్లింపు కోసం ఎస్ఎంఈల గడవుని జనవరి 1 నుంచి మార్చి 31 వరకు పెంచుతూ సౌదీ సెంట్రల్ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు సెక్టార్ ఫైనాన్షింగ్ సపోర్ట్ ప్రోగ్రామ్స్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.మైక్రో, స్మాల్ మరియు మీడియం ఎంటర్ప్రైజెస్ లేదా ఎంఎస్ఎంఈలకు వెసులుబాటు కల్పిస్తుంది ఈ నిర్ణయం. కోవిడ్ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన సంస్థలకు ఊరటనిచ్చేలా ఈ చర్యలు చేపట్టారు.
తాజా వార్తలు
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!







